స్టేడియంలోకి ఆడియన్స్ కి అనుమతి
- September 07, 2021
కువైట్: కోవిడ్ ఆంక్షలను సడలిస్తూ వస్తున్న కువైట్..లేటెస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్స్ కు కూడా వెసులుబాటు కల్పించింది. స్పోర్ట్స్ సీజన్ 2021/2022లో స్టేడియంలోకి ఆడియన్స్ ను అనుమతించాలని కువైట్ మంత్రి మండలి నిర్ణయించింది. సెప్టెంబర్ 10 నుంచి స్టేడియంలో జరిగే మ్యాచులను ప్రజలు ప్రత్యక్షంగా చూడొచ్చు. అయితే..రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికే లోనికి ఎంట్రీ ఉంటుంది. అలాగే స్టేడియం కెపాసిటీలో 30 శాతం మందిని మాత్రమే అనుమతిస్తారు. మ్యాచులను ప్రత్యక్ష చూసేందుకు స్టేడియాలకు వెళ్లే ప్రేక్షకులు ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించిన కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని మంత్రివర్గం కోరింది.
తాజా వార్తలు
- IPL 2026: రాజస్థాన్ పై గుజరాత్ ఘన విజయం
- అమెరికాకు టెన్షన్ పెడుతున్న ఇరాన్ ‘దోమల దండు’ వ్యూహం
- రేపు హైదరాబాద్కు ప్రధాని మోదీ..
- రోబోటిక్ హిప్ రీప్లేస్మెంట్పై హైదరాబాద్లో జాతీయ సదస్సు
- ఇరాన్ రివల్యూషనరీ గార్డ్తో సంబంధాలున్న గుంపు అరెస్ట్
- సైబర్ కేసుల దర్యాప్తులో బ్యాంకుల సహకారం ముఖ్యం: సైబరాబాద్ సీపీ
- 4 కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి..
- ప్రధాని మోదీ సభకు హైదరాబాద్లో భారీ భద్రతా ఏర్పాట్లు: సీపీ సుమతి
- తెలంగాణ ఉద్యమ సమయంలో ఐటీ కారిడార్ అంతరాయం లేకుండా కొనసాగింది
- భారత రక్షణ దళాల పగ్గాలు కొత్త చేతుల్లోకి: కీలక మార్పుల విశ్లేషణ









