స్టేడియంలోకి ఆడియన్స్ కి అనుమతి
- September 07, 2021
కువైట్: కోవిడ్ ఆంక్షలను సడలిస్తూ వస్తున్న కువైట్..లేటెస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్స్ కు కూడా వెసులుబాటు కల్పించింది. స్పోర్ట్స్ సీజన్ 2021/2022లో స్టేడియంలోకి ఆడియన్స్ ను అనుమతించాలని కువైట్ మంత్రి మండలి నిర్ణయించింది. సెప్టెంబర్ 10 నుంచి స్టేడియంలో జరిగే మ్యాచులను ప్రజలు ప్రత్యక్షంగా చూడొచ్చు. అయితే..రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికే లోనికి ఎంట్రీ ఉంటుంది. అలాగే స్టేడియం కెపాసిటీలో 30 శాతం మందిని మాత్రమే అనుమతిస్తారు. మ్యాచులను ప్రత్యక్ష చూసేందుకు స్టేడియాలకు వెళ్లే ప్రేక్షకులు ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించిన కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని మంత్రివర్గం కోరింది.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







