ఇండియా నుంచి కువైట్కు చేరిన నాలుగు డైరెక్ట్ విమానాలు
- September 07, 2021
కువైట్: నేరుగా నాలుగు విమానాలు భారతదేశం నుంచి కువైట్ చేరుకున్నాయి. మొదటి విమానం కోచి నుంచి (జజీరా ఎయిర్ వేస్) 167 మంది ప్రయాణీకులతో కువైట్ చేరుకుంది. ఏడాదిన్నర తర్వాత డైరెక్ట్ విమానం ఇదే. కోచి విమానం తర్వాత ముంబై నుంచి వచ్చిన కువైట్ ఎయిర్ వేస్ విమానం, ఆ తర్వాత చెన్నయ్ నుంచి, ఆ తర్వాత ఢిల్లీ నుంచి విమానం కువైట్లో ల్యాండ్ అవడం జరిగింది. అహ్మదాబాద్ నుంచి ఇండిగో ఎయిర్ లైన్స్ విమానం కువైట్ చేరుకోవాల్సి వుంది.
తాజా వార్తలు
- వినియోగదారుల రక్షణ కఠినమైన జరిమానాలు..!!
- మే 15 నుండి అబుదాబిలో డెలివరీ మోటార్సైకిళ్లపై నిషేధం..!!
- హంటావైరస్ ప్రమాదం చాలా తక్కువ.. సౌదీ అరేబియా
- వలస కార్మికుల హక్కుల పరిరక్షణకు జాతీయ విధానం..!!
- అమెరికా ఉపాధ్యక్షుడితో ఖతార్ పీఎం భేటీ..!!
- గృహ వినియోగదారులకు విద్యుత్ బిల్లుల తగ్గింపు..!!
- IPL2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై కోల్కతా నైట్ రైడర్స్ ఘనవిజయం
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించిన అపోలో హాస్పిటల్స్
- యూఏఈలో ప్రత్యక్ష లేదా దూర విద్య పై మే 10న నిర్ణయం
- విదేశీ చదువులకు పావలా వడ్డీ రుణాలు..సీఎం కీలక నిర్ణయం









