ఇండియా నుంచి కువైట్కు చేరిన నాలుగు డైరెక్ట్ విమానాలు
- September 07, 2021
కువైట్: నేరుగా నాలుగు విమానాలు భారతదేశం నుంచి కువైట్ చేరుకున్నాయి. మొదటి విమానం కోచి నుంచి (జజీరా ఎయిర్ వేస్) 167 మంది ప్రయాణీకులతో కువైట్ చేరుకుంది. ఏడాదిన్నర తర్వాత డైరెక్ట్ విమానం ఇదే. కోచి విమానం తర్వాత ముంబై నుంచి వచ్చిన కువైట్ ఎయిర్ వేస్ విమానం, ఆ తర్వాత చెన్నయ్ నుంచి, ఆ తర్వాత ఢిల్లీ నుంచి విమానం కువైట్లో ల్యాండ్ అవడం జరిగింది. అహ్మదాబాద్ నుంచి ఇండిగో ఎయిర్ లైన్స్ విమానం కువైట్ చేరుకోవాల్సి వుంది.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







