ఇండియా నుంచి కువైట్కు చేరిన నాలుగు డైరెక్ట్ విమానాలు
- September 07, 2021
కువైట్: నేరుగా నాలుగు విమానాలు భారతదేశం నుంచి కువైట్ చేరుకున్నాయి. మొదటి విమానం కోచి నుంచి (జజీరా ఎయిర్ వేస్) 167 మంది ప్రయాణీకులతో కువైట్ చేరుకుంది. ఏడాదిన్నర తర్వాత డైరెక్ట్ విమానం ఇదే. కోచి విమానం తర్వాత ముంబై నుంచి వచ్చిన కువైట్ ఎయిర్ వేస్ విమానం, ఆ తర్వాత చెన్నయ్ నుంచి, ఆ తర్వాత ఢిల్లీ నుంచి విమానం కువైట్లో ల్యాండ్ అవడం జరిగింది. అహ్మదాబాద్ నుంచి ఇండిగో ఎయిర్ లైన్స్ విమానం కువైట్ చేరుకోవాల్సి వుంది.
తాజా వార్తలు
- అమెరికాతో చర్చల ప్రసక్తి లేదు: ఇరాన్ సంచలన ప్రకటన
- రేపే చంద్రగ్రహణం..ఆలయాలు మూసివేత
- నెతన్యాహుతో మోదీ ఫోన్, దాడులు ఆపాలని విజ్ఞప్తి
- నేడు వికారాబాద్లో కాంగ్రెస్ శిబిరంలో పాల్గొనున్న రాహుల్ గాంధీ
- యూఏఈ అధ్యక్షుడికి ఫోన్ చేసిన ట్రంప్..!!
- టెహ్రాన్లోని రాయబార కార్యాలయాన్ని మూసివేసిన యూఏఈ..!!
- అతిథుల హోటల్ స్టే పొడిగింపు..అబుదాబి చెల్లింపు..!!
- ఇరాన్ దాడుల పై అరబ్ లీగ్ సీరియస్..!!
- యూఏఈ సామర్థ్యం చాటింది..NCEMA ఛైర్మన్
- యూఏఈ అధ్యక్షుడికి ఫోన్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ..!!









