ఇండియా నుంచి కువైట్కు చేరిన నాలుగు డైరెక్ట్ విమానాలు
- September 07, 2021
కువైట్: నేరుగా నాలుగు విమానాలు భారతదేశం నుంచి కువైట్ చేరుకున్నాయి. మొదటి విమానం కోచి నుంచి (జజీరా ఎయిర్ వేస్) 167 మంది ప్రయాణీకులతో కువైట్ చేరుకుంది. ఏడాదిన్నర తర్వాత డైరెక్ట్ విమానం ఇదే. కోచి విమానం తర్వాత ముంబై నుంచి వచ్చిన కువైట్ ఎయిర్ వేస్ విమానం, ఆ తర్వాత చెన్నయ్ నుంచి, ఆ తర్వాత ఢిల్లీ నుంచి విమానం కువైట్లో ల్యాండ్ అవడం జరిగింది. అహ్మదాబాద్ నుంచి ఇండిగో ఎయిర్ లైన్స్ విమానం కువైట్ చేరుకోవాల్సి వుంది.
తాజా వార్తలు
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి







