ఐదో అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన బుధవారం : హైదరాబాద్
- March 15, 2016
ఐదో అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన బుధవారం నుంచి హైదరాబాద్లో ప్రారంభం కానుంది. ఐదు రోజుల పాటు బేగంపేట విమానాశ్రయంలో ఇండియా ఏవియేషన్ పేరుతో జరిగే కార్యక్రమాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభిస్తారు. కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి అశోక్గజపతిరాజు పాల్గొంటారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







