మట్టి విగ్రహాలను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం:మేయర్ విజయలక్ష్మి
- September 08, 2021
హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాలనే వినియోగించుకోవాలని జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి నగర ప్రజలను కోరారు. జిహెచ్ఎంసి కార్యాలయ సిబ్బందికి వినాయక చవితి పండుగ సందర్భంగా మేయర్ మట్టి వినాయకులను బుదవారం సాయత్రం పంపిణీ చేశారు.
పర్యావరణహితానికి మట్టి వినాయక విగ్రహాలను వినియోగించుకోవాలని కోరారు రసాయనిక విగ్రహాల వలన పర్యావరణానికి నష్టం చేకూర్చే దోహద కులవుతారని, భవిష్యత్తు తరాల వారికి మంచి వాతావరణ అందించేందుకు కృషి చేయాలన్నారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









