ఆంక్షల సడలింపు: వ్యాక్సినేషన్ పొందిన రెసిడెంట్స్కి దేశంలోకి అనుమతి
- September 11, 2021
యూఏఈ: ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, వియెత్నాం, నాంబియా, జాంబియా, డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, సియెర్రాలియోన్, లైబీరియా, సౌతాఫ్రికా, నైజీరియా మరియు ఆప్ఘనిస్తాన్ తదితర దేశాల నుంచి వచ్చేవారిపై గతంలో కొన్ని ఆంక్షలు వుండగా, ఇప్పుడు ఆ ఆంక్షల్ని యూఏఈ సడలించింది. పై దేశాలకు చెందిన యూఏఈ నివాసితులకు వ్యాక్సిన్ పూర్తయితే, వారిని యూఏఈలోకి అనుమతిస్తారు. సెప్టెంబర్ 12 నుంచి ఈ వెసులుబాటు వర్తిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించిన వ్యాక్సిన్లను పొందిన వారికి ఈ వెసులుబాటు కల్పిస్తున్నారు.
తాజా వార్తలు
- మస్కట్లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్







