ఆంక్షల సడలింపు: వ్యాక్సినేషన్ పొందిన రెసిడెంట్స్కి దేశంలోకి అనుమతి
- September 11, 2021
యూఏఈ: ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, వియెత్నాం, నాంబియా, జాంబియా, డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, సియెర్రాలియోన్, లైబీరియా, సౌతాఫ్రికా, నైజీరియా మరియు ఆప్ఘనిస్తాన్ తదితర దేశాల నుంచి వచ్చేవారిపై గతంలో కొన్ని ఆంక్షలు వుండగా, ఇప్పుడు ఆ ఆంక్షల్ని యూఏఈ సడలించింది. పై దేశాలకు చెందిన యూఏఈ నివాసితులకు వ్యాక్సిన్ పూర్తయితే, వారిని యూఏఈలోకి అనుమతిస్తారు. సెప్టెంబర్ 12 నుంచి ఈ వెసులుబాటు వర్తిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించిన వ్యాక్సిన్లను పొందిన వారికి ఈ వెసులుబాటు కల్పిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో స్మార్ట్ కెమెరా వ్యవస్థ మొదటి దశ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో ఫాగ్, రెయిన్స్ హెచ్చరికలు జారీ..!!
- అంతరిక్ష రంగంలో మరిన్ని పెట్టుబడులకు ఒమన్ పిలుపు..!!
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు
- CBSE బోర్డ్ ఎగ్జామ్స్: ఆఖరి 3 వారాల స్మార్ట్ రివిజన్ ప్లాన్..
- మేడారంలో భక్తజన సంద్రం
- మేనేజర్ నైపుణ్యం పై ఫిర్యాదు చేయవచ్చా?
- భారత్ పై న్యూజిలాండ్ ఘన విజయం
- ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..







