రిహాబిలిటేషన్ కేంద్రాలకు చెందిన కొత్త స్కూళ్ళకు సెప్టెంబర్ 12 నుంచి కొత్త విద్యా సంవత్సరం
- September 11, 2021
బహ్రెయిన్: రిహాబిలిటేషన్ మరియు ఒకేషనల్ కేంద్రాలు మరియు ఇనిస్టిట్యూషన్స్, సెప్టెంబర్ 12 ఆదివారం నుంచి కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభించనున్నాయి. లేబర్ మరియు సోషల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఈ విషయాన్ని వెల్లడించారు. అన్ని జాగ్రత్తలూ తీసుకుని విద్యా సంవత్సరం ప్రారంభిస్తున్నామనీ, 109 మంది ప్రత్యేకావసరాలుగల విద్యార్థులకు తగిన సౌకర్యాలు కల్పిస్తున్నామనీ అన్నీరు. చైల్డ్ డే కేర్ సెంటర్స్, ఎన్బిబి రిహాబిలిటేషన్ సెంటర్, బిబికె రిహాబిలిటేషన్ సెంటర్ మరియు షిఖాన్ అల్ ఫార్సి సెంటర్ ఫర్ టోటల్ కమ్యూనికేషన్ కేంద్రాల్లో విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. ప్రత్యక్ష విద్యా విధానం లేదా రిమోట్ లెర్నింగ్ ఆప్షన్స్ ఎంచుకునే అవకాశం విద్యార్థుల తల్లిదండ్రులకు కల్పిస్తున్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







