రిహాబిలిటేషన్ కేంద్రాలకు చెందిన కొత్త స్కూళ్ళకు సెప్టెంబర్ 12 నుంచి కొత్త విద్యా సంవత్సరం
- September 11, 2021
బహ్రెయిన్: రిహాబిలిటేషన్ మరియు ఒకేషనల్ కేంద్రాలు మరియు ఇనిస్టిట్యూషన్స్, సెప్టెంబర్ 12 ఆదివారం నుంచి కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభించనున్నాయి. లేబర్ మరియు సోషల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఈ విషయాన్ని వెల్లడించారు. అన్ని జాగ్రత్తలూ తీసుకుని విద్యా సంవత్సరం ప్రారంభిస్తున్నామనీ, 109 మంది ప్రత్యేకావసరాలుగల విద్యార్థులకు తగిన సౌకర్యాలు కల్పిస్తున్నామనీ అన్నీరు. చైల్డ్ డే కేర్ సెంటర్స్, ఎన్బిబి రిహాబిలిటేషన్ సెంటర్, బిబికె రిహాబిలిటేషన్ సెంటర్ మరియు షిఖాన్ అల్ ఫార్సి సెంటర్ ఫర్ టోటల్ కమ్యూనికేషన్ కేంద్రాల్లో విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. ప్రత్యక్ష విద్యా విధానం లేదా రిమోట్ లెర్నింగ్ ఆప్షన్స్ ఎంచుకునే అవకాశం విద్యార్థుల తల్లిదండ్రులకు కల్పిస్తున్నారు.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







