బహ్రెయిన్ లో స్మార్ట్ కెమెరా వ్యవస్థ మొదటి దశ ప్రారంభం..!!
- January 29, 2026
మనామా: బహ్రెయిన్ లో ఫిబ్రవరి 1 నుండి స్మార్ట్ కెమెరా వ్యవస్థ మొదటి దశ ప్రారంభం కానుంది. ఈ మేరకు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ ఈ స్మార్ట్ వ్యవస్థను పర్యవేక్షిస్తుందని అంతర్గత మంత్రిత్వశాఖ తెలిపింది. రహదారి భద్రతను పెంపొందించే లక్ష్యంతో.. ఈ వ్యవస్థ ప్రధాన ఉల్లంఘనలపై దృష్టి సారిస్తుందన్నారు.
రాబోయే రోజుల్లో అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేయనున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. స్మార్ట్ కెమెరాల ద్వారా స్పీడ్ లిమిట్, సిగ్నల్ జంప్, లైన్ క్రాసింగ్ వంటి ఉల్లంఘనలను గుర్తించనున్నారు. అదే సమయంలో సెల్ ఫోన్ డ్రైవింగ్, సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటి ఉల్లంఘనలను కూడా స్మార్ట్ కెమెరాలు రికార్డు చేస్తాయని మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









