బహ్రెయిన్ లో స్మార్ట్ కెమెరా వ్యవస్థ మొదటి దశ ప్రారంభం..!!
- January 29, 2026
మనామా: బహ్రెయిన్ లో ఫిబ్రవరి 1 నుండి స్మార్ట్ కెమెరా వ్యవస్థ మొదటి దశ ప్రారంభం కానుంది. ఈ మేరకు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ ఈ స్మార్ట్ వ్యవస్థను పర్యవేక్షిస్తుందని అంతర్గత మంత్రిత్వశాఖ తెలిపింది. రహదారి భద్రతను పెంపొందించే లక్ష్యంతో.. ఈ వ్యవస్థ ప్రధాన ఉల్లంఘనలపై దృష్టి సారిస్తుందన్నారు.
రాబోయే రోజుల్లో అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేయనున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. స్మార్ట్ కెమెరాల ద్వారా స్పీడ్ లిమిట్, సిగ్నల్ జంప్, లైన్ క్రాసింగ్ వంటి ఉల్లంఘనలను గుర్తించనున్నారు. అదే సమయంలో సెల్ ఫోన్ డ్రైవింగ్, సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటి ఉల్లంఘనలను కూడా స్మార్ట్ కెమెరాలు రికార్డు చేస్తాయని మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- విశాఖకు సెమీ రింగ్ రోడ్!
- మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్
- ఏసీ టూరిస్ట్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర..మార్చి 30న ప్రారంభం..
- BCCI Naman Awards: మిథాలీ రాజ్కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు
- దుబాయ్లో యూఏఈ అధ్యక్షులు మరియు జోర్డాన్ రాజు భేటీ!
- ఈద్ పండుగ శుక్రవారం వస్తే జుమ్మా ప్రార్థన చేయాలా?
- సాహస యాత్రల పై NATS అవగాహన సదస్సు...
- బహ్లాలో ట్రక్కు దగ్ధం..తప్పిన ప్రమాదం..!!
- ఈద్ అల్-ఫితర్ సెలవులు.. PHCC పనివేళల్లో మార్పు..!!
- షార్జా, అబుదాబికి ఫ్లైట్ సర్వీసులు..ఎయిర్ ఇండియా









