బహ్రెయిన్ లో స్మార్ట్ కెమెరా వ్యవస్థ మొదటి దశ ప్రారంభం..!!
- January 29, 2026
మనామా: బహ్రెయిన్ లో ఫిబ్రవరి 1 నుండి స్మార్ట్ కెమెరా వ్యవస్థ మొదటి దశ ప్రారంభం కానుంది. ఈ మేరకు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ ఈ స్మార్ట్ వ్యవస్థను పర్యవేక్షిస్తుందని అంతర్గత మంత్రిత్వశాఖ తెలిపింది. రహదారి భద్రతను పెంపొందించే లక్ష్యంతో.. ఈ వ్యవస్థ ప్రధాన ఉల్లంఘనలపై దృష్టి సారిస్తుందన్నారు.
రాబోయే రోజుల్లో అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేయనున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. స్మార్ట్ కెమెరాల ద్వారా స్పీడ్ లిమిట్, సిగ్నల్ జంప్, లైన్ క్రాసింగ్ వంటి ఉల్లంఘనలను గుర్తించనున్నారు. అదే సమయంలో సెల్ ఫోన్ డ్రైవింగ్, సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటి ఉల్లంఘనలను కూడా స్మార్ట్ కెమెరాలు రికార్డు చేస్తాయని మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







