బహ్రెయిన్ లో స్మార్ట్ కెమెరా వ్యవస్థ మొదటి దశ ప్రారంభం..!!
- January 29, 2026
మనామా: బహ్రెయిన్ లో ఫిబ్రవరి 1 నుండి స్మార్ట్ కెమెరా వ్యవస్థ మొదటి దశ ప్రారంభం కానుంది. ఈ మేరకు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ ఈ స్మార్ట్ వ్యవస్థను పర్యవేక్షిస్తుందని అంతర్గత మంత్రిత్వశాఖ తెలిపింది. రహదారి భద్రతను పెంపొందించే లక్ష్యంతో.. ఈ వ్యవస్థ ప్రధాన ఉల్లంఘనలపై దృష్టి సారిస్తుందన్నారు.
రాబోయే రోజుల్లో అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేయనున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. స్మార్ట్ కెమెరాల ద్వారా స్పీడ్ లిమిట్, సిగ్నల్ జంప్, లైన్ క్రాసింగ్ వంటి ఉల్లంఘనలను గుర్తించనున్నారు. అదే సమయంలో సెల్ ఫోన్ డ్రైవింగ్, సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటి ఉల్లంఘనలను కూడా స్మార్ట్ కెమెరాలు రికార్డు చేస్తాయని మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!
- భారతీయులకు అబుదాబి ఉచిత టూరిస్ట్ వీసా..11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే..!!
- బర్త్ టూరిజం పై అమెరికా కఠిన చర్యలు..
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త నిబంధనలు..!!
- ఆంధ్రప్రదేశ్లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి..రూ.16,000 కోట్ల టైటానియం ప్లాంట్
- సౌదీలో విరాళాల సేకరణ.. పిల్లలను ఉపయోగించడంపై నిషేధం..!
- ధోఫార్లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!
- డయాబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు కమ్యూనిటీ సపోర్ట్..!!







