ఒమన్: 90 శాతం స్కూలు విద్యార్థులకు వ్యాక్సినేషన్ పూర్తి
- September 11, 2021
మస్కట్: 12 నుంచి 17 సంవత్సరాల వయసు మధ్య విద్యార్థుల్లో 90 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేయడం జరిగింది. మొత్తం 305,530 మందికి వ్యాక్సినేషన్ చేశారు. వీరిలో ఒక డోసు పొందినవారి సంఖ్య 277,381 (81.6 శాతం) కాగా, రెండు డోసులు పొందినవారి సంఖ్య 28,149 (8.3 శాతం). టార్గెట్ గ్రూపులోని 90 శాతం మందికి వ్యాక్సినేషన్ (విద్యార్థులకు సంబంధించి) పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు
- CBSE బోర్డ్ ఎగ్జామ్స్: ఆఖరి 3 వారాల స్మార్ట్ రివిజన్ ప్లాన్..
- మేడారంలో భక్తజన సంద్రం
- మేనేజర్ నైపుణ్యం పై ఫిర్యాదు చేయవచ్చా?
- భారత్ పై న్యూజిలాండ్ ఘన విజయం
- ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- ఫాస్టాగ్ యూజర్లకు గుడ్ న్యూస్..
- దోహా మ్యూజిక్ లవర్స్ ఆధ్వర్యంలో రిథమ్ రైజ్తో గానం & నృత్య పోటీలు
- మంత్రులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు







