ఒమన్: 90 శాతం స్కూలు విద్యార్థులకు వ్యాక్సినేషన్ పూర్తి
- September 11, 2021
మస్కట్: 12 నుంచి 17 సంవత్సరాల వయసు మధ్య విద్యార్థుల్లో 90 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేయడం జరిగింది. మొత్తం 305,530 మందికి వ్యాక్సినేషన్ చేశారు. వీరిలో ఒక డోసు పొందినవారి సంఖ్య 277,381 (81.6 శాతం) కాగా, రెండు డోసులు పొందినవారి సంఖ్య 28,149 (8.3 శాతం). టార్గెట్ గ్రూపులోని 90 శాతం మందికి వ్యాక్సినేషన్ (విద్యార్థులకు సంబంధించి) పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







