పొగమంచు సమయంలో భారీ వాహనాలు నడిపితే 500 దిర్హాముల జరీమానా
- September 11, 2021
అబుధాబి: భారీ వాహనాల్ని పొగమంచు సమయంలో నడిపితే 500 దిర్హాముల జరీమానా, నాలుగు బ్లాక్ పాయింట్లు విధించనున్నట్లు అబుధాబి పోలీస్ హెచ్చరించడం జరిగింది. ట్రక్ మరియు బస్ డ్రైవర్లు, ట్రాన్స్పోర్ట్ కంపెనీలు (కార్మికుల కోసం బస్సులు నడిపేవి), ఈ నిబంధనను పరిగణనలోకి తీసుకోవాలని అబుధాబి పోలీస్ సూచించడం జరిగింది. పొగ మంచు కారణంగా తక్కువ విజిబిలిటీ వుంటుందని, ఈ కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం వుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







