పొగమంచు సమయంలో భారీ వాహనాలు నడిపితే 500 దిర్హాముల జరీమానా
- September 11, 2021
అబుధాబి: భారీ వాహనాల్ని పొగమంచు సమయంలో నడిపితే 500 దిర్హాముల జరీమానా, నాలుగు బ్లాక్ పాయింట్లు విధించనున్నట్లు అబుధాబి పోలీస్ హెచ్చరించడం జరిగింది. ట్రక్ మరియు బస్ డ్రైవర్లు, ట్రాన్స్పోర్ట్ కంపెనీలు (కార్మికుల కోసం బస్సులు నడిపేవి), ఈ నిబంధనను పరిగణనలోకి తీసుకోవాలని అబుధాబి పోలీస్ సూచించడం జరిగింది. పొగ మంచు కారణంగా తక్కువ విజిబిలిటీ వుంటుందని, ఈ కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం వుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు
- CBSE బోర్డ్ ఎగ్జామ్స్: ఆఖరి 3 వారాల స్మార్ట్ రివిజన్ ప్లాన్..
- మేడారంలో భక్తజన సంద్రం
- మేనేజర్ నైపుణ్యం పై ఫిర్యాదు చేయవచ్చా?
- భారత్ పై న్యూజిలాండ్ ఘన విజయం
- ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- ఫాస్టాగ్ యూజర్లకు గుడ్ న్యూస్..
- దోహా మ్యూజిక్ లవర్స్ ఆధ్వర్యంలో రిథమ్ రైజ్తో గానం & నృత్య పోటీలు
- మంత్రులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు







