పొగమంచు సమయంలో భారీ వాహనాలు నడిపితే 500 దిర్హాముల జరీమానా
- September 11, 2021
అబుధాబి: భారీ వాహనాల్ని పొగమంచు సమయంలో నడిపితే 500 దిర్హాముల జరీమానా, నాలుగు బ్లాక్ పాయింట్లు విధించనున్నట్లు అబుధాబి పోలీస్ హెచ్చరించడం జరిగింది. ట్రక్ మరియు బస్ డ్రైవర్లు, ట్రాన్స్పోర్ట్ కంపెనీలు (కార్మికుల కోసం బస్సులు నడిపేవి), ఈ నిబంధనను పరిగణనలోకి తీసుకోవాలని అబుధాబి పోలీస్ సూచించడం జరిగింది. పొగ మంచు కారణంగా తక్కువ విజిబిలిటీ వుంటుందని, ఈ కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం వుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ వాస్తవ GDPలో 56% నాన్ ఆయిల్ సెక్టర్ దే..!!
- ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్టు..!!
- యూఏఈలో గీత దాటిన టీచర్లపై 'క్రమశిక్షణా' చర్యలు..!!
- కువైట్ ఇంటర్నెట్ మార్కెట్లో మొబైల్ రూటర్ల ఆధిపత్యం..!!
- కోస్ట్ గార్డ్ పెట్రోల్ తో ఫిషింగ్ బోట్ ఢీ..!!
- గాజాలో కాల్పుల విరమణ.. తదుపరి దశలపై కైరోలో చర్చలు..!!
- కొత్త మోసాల పై యూజర్లకు హెచ్చరిక
- ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు
- డాలస్ లో ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు...







