వ్యాక్సిన్ తీసుకోని స్టూడెంట్స్ కి ఆబ్సెంట్
- September 12, 2021
సౌదీ: వ్యాక్సిన్ తీసుకోని స్టూడెంట్స్ కి ఆబ్సెంట్ వేయనున్నట్లు సౌదీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు విద్యా మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. రెండు డోసుల వ్యాక్సిన్ కోర్సు కంప్లీట్ చేయని 12ఏళ్ళ పైబడిన స్కూల్, యూనివర్సిటీ, టెక్నికల్ విద్యార్దులను ఆబ్సెంట్ గా పరిగణించనున్నట్లు స్పష్టం చేసింది. సమాజంలో రోగనిరోధక శక్తిని పెంపొందించేలా, దేశంలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు COVID-19 వ్యాక్సిన్ రెండు డోసులను పూర్తి చేయాలని మంత్రిత్వ శాఖ విద్యార్థులకు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- సాయికృష్ణ కేసు పై సీబీఐ విచారణ జరగాలి: వైఎస్ జగన్
- ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్..
- ఏపీకి భారీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
- రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు శ్రీనివాస్ మృతి
- విటమిన్ డి లోపం రిస్క్ పై నిపుణులు హెచ్చరిక..!!
- సలాలాలో కాల్పుల కలకలం..ఇద్దరికి గాయాలు..!!
- కీలక ఓవర్నైట్ రేటును 4.25% వద్దే పెట్టిన సీబీబీ..!!
- ఆర్థిక సహకారానికి ముందు ఇరాన్ విశ్వాసాన్ని పునరుద్ధరించాలి..!!
- యూఏఈ గ్రోసరీ బిల్లులు ఎప్పుడు తగ్గుతాయి?
- కువైట్ T4 కార్యకలాపాలు విస్తరణ..!!









