వ్యాక్సిన్ తీసుకోని స్టూడెంట్స్ కి ఆబ్సెంట్
- September 12, 2021
సౌదీ: వ్యాక్సిన్ తీసుకోని స్టూడెంట్స్ కి ఆబ్సెంట్ వేయనున్నట్లు సౌదీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు విద్యా మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. రెండు డోసుల వ్యాక్సిన్ కోర్సు కంప్లీట్ చేయని 12ఏళ్ళ పైబడిన స్కూల్, యూనివర్సిటీ, టెక్నికల్ విద్యార్దులను ఆబ్సెంట్ గా పరిగణించనున్నట్లు స్పష్టం చేసింది. సమాజంలో రోగనిరోధక శక్తిని పెంపొందించేలా, దేశంలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు COVID-19 వ్యాక్సిన్ రెండు డోసులను పూర్తి చేయాలని మంత్రిత్వ శాఖ విద్యార్థులకు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









