వ్యాక్సిన్ తీసుకోని స్టూడెంట్స్ కి ఆబ్సెంట్
- September 12, 2021సౌదీ: వ్యాక్సిన్ తీసుకోని స్టూడెంట్స్ కి ఆబ్సెంట్ వేయనున్నట్లు సౌదీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు విద్యా మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. రెండు డోసుల వ్యాక్సిన్ కోర్సు కంప్లీట్ చేయని 12ఏళ్ళ పైబడిన స్కూల్, యూనివర్సిటీ, టెక్నికల్ విద్యార్దులను ఆబ్సెంట్ గా పరిగణించనున్నట్లు స్పష్టం చేసింది. సమాజంలో రోగనిరోధక శక్తిని పెంపొందించేలా, దేశంలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు COVID-19 వ్యాక్సిన్ రెండు డోసులను పూర్తి చేయాలని మంత్రిత్వ శాఖ విద్యార్థులకు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్