ఇ-మ్యారేజెస్: ఏడాదిలో 28 శాతం వృద్ధి
- September 14, 2021
సౌదీ: కరోనా పాండమిక్ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ పద్ధతిలో వివాహాలకు ప్రాధాన్యతనేర్పడింది. ఏప్రిల్ 2020 - మార్చి 2021 మధ్య మొత్తం 150,071 వివాహాలు ఎలక్ట్రానిక్ పద్ధితో జరిగాయి. అంతకు ముందు ఇదే కాలానికి వీటి సంఖ్య 117,025గా వున్నాయి. అంటే 28 శాతం పెరుగుదల ఎలక్ట్రానిక్ పద్ధతిలో వివాహాలకు సంబంధించి నమోదయ్యిందన్నమాట. మినిస్ట్రీకి చెందిన జివాజి పోర్టల్ ద్వారా ఇ-మ్యారేజీ కాంట్రాక్ట్ కుదురుతుంది. కోర్టుకి వ్యక్తిగతంగా వెళ్ళి వివాహ పద్ధతిని పూర్తిచేయాల్సిన అవసరం ఈ విధానం ద్వారా వుండదు.
తాజా వార్తలు
- వాట్సాప్కు ధీటైన స్వదేశీ యాప్!
- భవిష్యత్తు అంతా AI: సీఎం చంద్రబాబు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!









