ఇ-మ్యారేజెస్: ఏడాదిలో 28 శాతం వృద్ధి
- September 14, 2021
సౌదీ: కరోనా పాండమిక్ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ పద్ధతిలో వివాహాలకు ప్రాధాన్యతనేర్పడింది. ఏప్రిల్ 2020 - మార్చి 2021 మధ్య మొత్తం 150,071 వివాహాలు ఎలక్ట్రానిక్ పద్ధితో జరిగాయి. అంతకు ముందు ఇదే కాలానికి వీటి సంఖ్య 117,025గా వున్నాయి. అంటే 28 శాతం పెరుగుదల ఎలక్ట్రానిక్ పద్ధతిలో వివాహాలకు సంబంధించి నమోదయ్యిందన్నమాట. మినిస్ట్రీకి చెందిన జివాజి పోర్టల్ ద్వారా ఇ-మ్యారేజీ కాంట్రాక్ట్ కుదురుతుంది. కోర్టుకి వ్యక్తిగతంగా వెళ్ళి వివాహ పద్ధతిని పూర్తిచేయాల్సిన అవసరం ఈ విధానం ద్వారా వుండదు.
తాజా వార్తలు
- గల్ఫ్ ఎయిర్ ప్రయాణికులకు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్..!!
- ఎస్టోనియా, డచ్ మంత్రులతో సయ్యద్ బదర్ చర్చలు..!!
- ప్రాంతీయ భద్రతా పై చర్చించిన సౌదీ, ఖతార్..!!
- ఇరాన్ తో సంబంధం ఉన్న సముద్ర చొరబాటుదారులు అరెస్ట్..!!
- 21 మంది వ్యక్తులు, సంస్థలను ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన యూఏఈ..!!
- Metrash ద్వారా QPost ట్రాకింగ్ సేవలు..!!
- కష్టపడే వారికే పదవులు: కేసీఆర్
- ఉత్తర అల్ బతీనాహ్లో అంబులెన్స్ ప్రమాదం
- IPL 2026: సన్రైజర్స్ హైదరాబాద్ పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం
- అనుమతి లేని ఎయిర్లైన్స్తో టికెట్లు బుక్ చేయవద్దు: కువైట్ DGCA హెచ్చరిక









