ఇ-మ్యారేజెస్: ఏడాదిలో 28 శాతం వృద్ధి
- September 14, 2021
సౌదీ: కరోనా పాండమిక్ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ పద్ధతిలో వివాహాలకు ప్రాధాన్యతనేర్పడింది. ఏప్రిల్ 2020 - మార్చి 2021 మధ్య మొత్తం 150,071 వివాహాలు ఎలక్ట్రానిక్ పద్ధితో జరిగాయి. అంతకు ముందు ఇదే కాలానికి వీటి సంఖ్య 117,025గా వున్నాయి. అంటే 28 శాతం పెరుగుదల ఎలక్ట్రానిక్ పద్ధతిలో వివాహాలకు సంబంధించి నమోదయ్యిందన్నమాట. మినిస్ట్రీకి చెందిన జివాజి పోర్టల్ ద్వారా ఇ-మ్యారేజీ కాంట్రాక్ట్ కుదురుతుంది. కోర్టుకి వ్యక్తిగతంగా వెళ్ళి వివాహ పద్ధతిని పూర్తిచేయాల్సిన అవసరం ఈ విధానం ద్వారా వుండదు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







