ఎక్స్పో 2020 దుబాయ్: మొబైల్ నెట్వర్క్స్ పేర్ల మార్పు
- September 14, 2021
దుబాయ్: ప్రత్యేక సందర్భాల్లో యూఏఈ మొబైల్ నెట్వర్క్స్ తమ పేర్లను కాస్త మార్చుకోవడం జరుగుతుంటుంది. చారిత్రాత్మక సందర్భం హోప్ ప్రోబ్ కోసం ఫిబ్రవరిలో, యూఏఈ ప్రెసిడెంట్ కప్ 2021 కోసం మే నెలలో ఈ మార్పులు జరిగాయి. తాజాగా, ఎక్స్పో దుబాయ్ 2021 కోసం ఎటిసలాట్ మరియు డు మొబైల్ నెట్వర్క్స్ తమ పేర్లను మార్చడంతో, ఆయా మొబైళ్ళలో సరికొత్త పేర్లు దర్శనమిచ్చాయి. ఎక్స్పో 2020 దుబాయ్ అక్టోబర్ 1న ప్రారంభమై ఆరు నెలలపాటు కొనసాగుతుంది. మార్చి 31తో ఈ ఈవెంట్ ముగుస్తుంది. 190 దేశాల నుంచి ఈ ఎక్స్పోలో పాల్గొనేందుకు ఇప్పటికే సన్నాహాలు జరిగిపోయాయి.
తాజా వార్తలు
- వాట్సాప్కు ధీటైన స్వదేశీ యాప్!
- భవిష్యత్తు అంతా AI: సీఎం చంద్రబాబు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!









