ఎక్స్పో 2020 దుబాయ్: మొబైల్ నెట్వర్క్స్ పేర్ల మార్పు
- September 14, 2021
దుబాయ్: ప్రత్యేక సందర్భాల్లో యూఏఈ మొబైల్ నెట్వర్క్స్ తమ పేర్లను కాస్త మార్చుకోవడం జరుగుతుంటుంది. చారిత్రాత్మక సందర్భం హోప్ ప్రోబ్ కోసం ఫిబ్రవరిలో, యూఏఈ ప్రెసిడెంట్ కప్ 2021 కోసం మే నెలలో ఈ మార్పులు జరిగాయి. తాజాగా, ఎక్స్పో దుబాయ్ 2021 కోసం ఎటిసలాట్ మరియు డు మొబైల్ నెట్వర్క్స్ తమ పేర్లను మార్చడంతో, ఆయా మొబైళ్ళలో సరికొత్త పేర్లు దర్శనమిచ్చాయి. ఎక్స్పో 2020 దుబాయ్ అక్టోబర్ 1న ప్రారంభమై ఆరు నెలలపాటు కొనసాగుతుంది. మార్చి 31తో ఈ ఈవెంట్ ముగుస్తుంది. 190 దేశాల నుంచి ఈ ఎక్స్పోలో పాల్గొనేందుకు ఇప్పటికే సన్నాహాలు జరిగిపోయాయి.
తాజా వార్తలు
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ







