ఎక్స్పో 2020 దుబాయ్: మొబైల్ నెట్వర్క్స్ పేర్ల మార్పు
- September 14, 2021దుబాయ్: ప్రత్యేక సందర్భాల్లో యూఏఈ మొబైల్ నెట్వర్క్స్ తమ పేర్లను కాస్త మార్చుకోవడం జరుగుతుంటుంది. చారిత్రాత్మక సందర్భం హోప్ ప్రోబ్ కోసం ఫిబ్రవరిలో, యూఏఈ ప్రెసిడెంట్ కప్ 2021 కోసం మే నెలలో ఈ మార్పులు జరిగాయి. తాజాగా, ఎక్స్పో దుబాయ్ 2021 కోసం ఎటిసలాట్ మరియు డు మొబైల్ నెట్వర్క్స్ తమ పేర్లను మార్చడంతో, ఆయా మొబైళ్ళలో సరికొత్త పేర్లు దర్శనమిచ్చాయి. ఎక్స్పో 2020 దుబాయ్ అక్టోబర్ 1న ప్రారంభమై ఆరు నెలలపాటు కొనసాగుతుంది. మార్చి 31తో ఈ ఈవెంట్ ముగుస్తుంది. 190 దేశాల నుంచి ఈ ఎక్స్పోలో పాల్గొనేందుకు ఇప్పటికే సన్నాహాలు జరిగిపోయాయి.
తాజా వార్తలు
- ఇక డ్రైవింగ్ టెస్ట్ కోసం RTO ఆఫీస్ వెళ్లాల్సిన అవసరం లేదు..
- హైదరాబాద్ పై కోల్కతా విజయం
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక