ఢిల్లీలో ఆరుగురు ఉగ్రవాదులు అరెస్ట్ !
- September 14, 2021న్యూ ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ లో ఆరుగురు తీవ్రవాదులు అరెస్టు అయ్యారు. ఆ ఆరుగురు ఉగ్రవాదులను ఢిల్లీ పోలీసులు అరెస్ఠ్ చేశారు. ఒకే సారి మన దేశం లోని పలు రాష్ట్రాల లో ఢిల్లీ పోలీసులు సోదాలు మరియు తనిఖీలు ముమ్మురంగా చేశారు. ఉత్తర్ ప్రదేశ్ , మహారాష్ట్ర, ప్రయాగ్ రాజ్, ఢిల్లీ లో అనుమానితు లైన ఆరుగురు ఉగ్ర వాదులను అరెస్టు ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇక అరెస్టు అయిన ఆరుగురు అనుమానిత ఉగ్ర వాదులలో ఇద్దరు పాకిస్థాన్ లో శిక్షణ పొందినట్లు సమాచారం అందుతోంది. అంతే గాకుండా, తనిఖీల సందర్భం గా పేలుడు పదార్థాలు, తుపాకులు స్వాధీనం చేసుకున్నారు ఢిల్లీ “స్పెషల్ సెల్ ” పోలీసులు. ఈ విషయాన్ని స్వయంగా ఢిల్లీ “ స్పెషల్ సెల్ ” డి.సి.పి ప్రమోద్ కుష్వా వెల్లడించారు. పక్క గా వచ్చిన సమాచారం మేరకే ఆ ఉగ్ర వాదులను పట్టుకున్నామని స్పష్టం చేశారు. వారి నుంచి… మిగతా ఉగ్రవాదుల గురించి ఆరా తీస్తామని ప్రకటించారు.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ