యూఏఈ:బుధవారం నుంచి సమ్మర్ వర్క్ బ్యాన్ ఎత్తివేత
- September 14, 2021
యూఏఈ:సమ్మర్ వర్క్ బ్యాన్ నిబంధన బుధవారం(ఈ నెల 15 తో ముగుస్తుందని యూఏఈ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సమ్మర్ లో కార్మికులకు మధ్యాహ్నం 12:30 నుంచి 3:00 గంటల మధ్య బహిరంగ ప్రాంతాల్లో పనిని నిషేధించిన విషయం తెలిసిందే. గత జూన్ 15 నుంచి సమ్మర్ వర్క్ బ్యాన్ అమలులోకి వచ్చింది. వేసవి నెలల్లో వేడి నుండి కార్మికులను రక్షించడం.. కార్మికులను వేడి తాపం, హీట్స్ట్రోక్ నుంచి రక్షించటంతో పాటు కరోనావైరస్ వ్యాప్తి నియంత్రణకు దోహదపడేలా నిషేధం సమయాలను ప్రకటించారు. అయితే ఈ నిబంధన బుధవారంతో ముగుస్తుందని మానవ వనరులు, ఎమిరైటైజేషన్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







