ఢిల్లీలో ఆరుగురు ఉగ్రవాదులు అరెస్ట్ !
- September 14, 2021
న్యూ ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ లో ఆరుగురు తీవ్రవాదులు అరెస్టు అయ్యారు. ఆ ఆరుగురు ఉగ్రవాదులను ఢిల్లీ పోలీసులు అరెస్ఠ్ చేశారు. ఒకే సారి మన దేశం లోని పలు రాష్ట్రాల లో ఢిల్లీ పోలీసులు సోదాలు మరియు తనిఖీలు ముమ్మురంగా చేశారు. ఉత్తర్ ప్రదేశ్ , మహారాష్ట్ర, ప్రయాగ్ రాజ్, ఢిల్లీ లో అనుమానితు లైన ఆరుగురు ఉగ్ర వాదులను అరెస్టు ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇక అరెస్టు అయిన ఆరుగురు అనుమానిత ఉగ్ర వాదులలో ఇద్దరు పాకిస్థాన్ లో శిక్షణ పొందినట్లు సమాచారం అందుతోంది. అంతే గాకుండా, తనిఖీల సందర్భం గా పేలుడు పదార్థాలు, తుపాకులు స్వాధీనం చేసుకున్నారు ఢిల్లీ “స్పెషల్ సెల్ ” పోలీసులు. ఈ విషయాన్ని స్వయంగా ఢిల్లీ “ స్పెషల్ సెల్ ” డి.సి.పి ప్రమోద్ కుష్వా వెల్లడించారు. పక్క గా వచ్చిన సమాచారం మేరకే ఆ ఉగ్ర వాదులను పట్టుకున్నామని స్పష్టం చేశారు. వారి నుంచి… మిగతా ఉగ్రవాదుల గురించి ఆరా తీస్తామని ప్రకటించారు.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







