ఢిల్లీలో ఆరుగురు ఉగ్రవాదులు అరెస్ట్ !
- September 14, 2021
న్యూ ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ లో ఆరుగురు తీవ్రవాదులు అరెస్టు అయ్యారు. ఆ ఆరుగురు ఉగ్రవాదులను ఢిల్లీ పోలీసులు అరెస్ఠ్ చేశారు. ఒకే సారి మన దేశం లోని పలు రాష్ట్రాల లో ఢిల్లీ పోలీసులు సోదాలు మరియు తనిఖీలు ముమ్మురంగా చేశారు. ఉత్తర్ ప్రదేశ్ , మహారాష్ట్ర, ప్రయాగ్ రాజ్, ఢిల్లీ లో అనుమానితు లైన ఆరుగురు ఉగ్ర వాదులను అరెస్టు ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇక అరెస్టు అయిన ఆరుగురు అనుమానిత ఉగ్ర వాదులలో ఇద్దరు పాకిస్థాన్ లో శిక్షణ పొందినట్లు సమాచారం అందుతోంది. అంతే గాకుండా, తనిఖీల సందర్భం గా పేలుడు పదార్థాలు, తుపాకులు స్వాధీనం చేసుకున్నారు ఢిల్లీ “స్పెషల్ సెల్ ” పోలీసులు. ఈ విషయాన్ని స్వయంగా ఢిల్లీ “ స్పెషల్ సెల్ ” డి.సి.పి ప్రమోద్ కుష్వా వెల్లడించారు. పక్క గా వచ్చిన సమాచారం మేరకే ఆ ఉగ్ర వాదులను పట్టుకున్నామని స్పష్టం చేశారు. వారి నుంచి… మిగతా ఉగ్రవాదుల గురించి ఆరా తీస్తామని ప్రకటించారు.
తాజా వార్తలు
- దుబాయ్కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- మూడు జోన్లుగా భాగ్యనగరం..సీఎం రేవంత్
- భూ మార్గాల ద్వారా కార్గో మళ్లింపు..కువైట్ కస్టమ్..!!
- ఖతార్ నేషనల్ లైబ్రరీ రీ ఓపెన్..టైమింగ్స్ ఇవే..!!
- రష్యన్ ఉప విదేశాంగ మంత్రితో బహ్రెయిన్ రాయబారి భేటీ..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు ఎంత మేర పెరగవచ్చు?
- ఒమన్ లో భారీ వర్షాలు..భద్రతా హెచ్చరికలు జారీ..!!
- సౌదీ అరేబియాకు ఫ్రాన్స్ మద్దతుగా ఉంటుంది: మాక్రాన్
- JEE మెయిన్ సెషన్-2 పరీక్షల షెడ్యూల్ విడుదల
- సమ్మర్ షెడ్యూల్ రిలీజ్ చేసిన DGCA..









