ఢిల్లీలో ఆరుగురు ఉగ్రవాదులు అరెస్ట్ !
- September 14, 2021న్యూ ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ లో ఆరుగురు తీవ్రవాదులు అరెస్టు అయ్యారు. ఆ ఆరుగురు ఉగ్రవాదులను ఢిల్లీ పోలీసులు అరెస్ఠ్ చేశారు. ఒకే సారి మన దేశం లోని పలు రాష్ట్రాల లో ఢిల్లీ పోలీసులు సోదాలు మరియు తనిఖీలు ముమ్మురంగా చేశారు. ఉత్తర్ ప్రదేశ్ , మహారాష్ట్ర, ప్రయాగ్ రాజ్, ఢిల్లీ లో అనుమానితు లైన ఆరుగురు ఉగ్ర వాదులను అరెస్టు ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇక అరెస్టు అయిన ఆరుగురు అనుమానిత ఉగ్ర వాదులలో ఇద్దరు పాకిస్థాన్ లో శిక్షణ పొందినట్లు సమాచారం అందుతోంది. అంతే గాకుండా, తనిఖీల సందర్భం గా పేలుడు పదార్థాలు, తుపాకులు స్వాధీనం చేసుకున్నారు ఢిల్లీ “స్పెషల్ సెల్ ” పోలీసులు. ఈ విషయాన్ని స్వయంగా ఢిల్లీ “ స్పెషల్ సెల్ ” డి.సి.పి ప్రమోద్ కుష్వా వెల్లడించారు. పక్క గా వచ్చిన సమాచారం మేరకే ఆ ఉగ్ర వాదులను పట్టుకున్నామని స్పష్టం చేశారు. వారి నుంచి… మిగతా ఉగ్రవాదుల గురించి ఆరా తీస్తామని ప్రకటించారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్