వేరే వ్యక్తిపై కారు బదిలీకి చెల్లింపు ధృవీకరణ తప్పనిసరి
- September 15, 2021
కువైట్: ట్రాఫిక్ సెక్టార్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ మేజర్ జనరల్ జమాన్ అల్ సయెఘ్, వాహనం యజమాని మార్పు కోసం చెల్లింపు ధృవీకరణ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. చెక్కు లేదా క్యాష్ రిపోర్ట్ లేదా బ్యాంక్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ వంటివి ఆధారంగా సమర్పించాల్సి వుంటుంది. లగ్జరీ కార్ల విషయమై మనీ లాండరింగ్ కార్యకలాపాల్ని నిరోదించేందుకోసం ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్ సుల్తాన్కు సంతాపం తెలిపిన కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్..!!
- షకీరా దోహా కాన్సర్ట్ వాయిదా..!!
- యూఏఈ ఆధ్వర్యంలో ఆఫ్గాన్ చెరనుంచి అమెరికన్ విడుదల..!!
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!









