వదిలివేయబడ్డ ఇళ్ళ వ్యవహారంపై సుల్తాన్ ఆదేశాలు
- September 15, 2021షార్జా: షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి, షార్జాలో వదిలివేయబడ్డ ఇళ్ళ విషయమై షార్జా డిప్యూటీ రూలర్, ఛైర్మన్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ బిన్ సుల్తాన్ అల్ కాసిమికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. షార్జా మునిసిపాలిటీ తరఫున ఏర్పాటైన కమిటీ, ఆ ఇళ్ళ సంఖ్యను లెక్కిస్తోంది. వాటికి సంబంధించిన సమస్యల్ని గుర్తిస్తోంది. షార్జా అభివృద్ధిపై షేక్ సుల్తాన్ ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నారు. 2022 సంవత్సరాన్ని కల్బాగా, ఆ తర్వాత వచ్చే ఏడాదిని అల్ ధయిద్గా సుల్తాన్ పేర్కొన్నారు. ప్రతి 6 నుంచి 8 నెలలకు ఓ సారి ఓ పెద్ద కొత్త ప్రాజెక్టుని ప్రారంభించనున్నట్లు సుల్తాన్ వెల్లడించారు. షార్జాని అన్ని రకాలుగా మరింత అభివృద్ధి చేయాల్సి వుందని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్