76వ యూఎన్జీఎ నేపథ్యంలో ఖతార్ ప్రతినిథి భేటీ
- September 15, 2021
ఖతార్: ఖతార్ నుంచి యునైటెడ్ నేషన్స్ శాశ్వత ప్రతినిథి షేకా అల్యా అహ్మద్ బిన్ సైఫ్ అల్ తని, యూఎన్ జనరల్ అసెంబ్లీ 76వ సెషన్ ప్రెసిడెంట్ ఎలక్ట్ అబ్దుల్లా షాహిద్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 76వ సెషన్ ఎజెండాపై చర్చించారు. యునైటెడ్ నేషన్స్లో ఖతార్ పాత్ర తదితర అంశాల గురించి ఇరువురూ చర్చించడం జరిగింది. జాతీయ, అంతర్జాతీయ సంబంధిత వ్యవహారాలపై ఇరువురూ చర్చించారు.
తాజా వార్తలు
- అమరావతే రాజధానిగా తీర్మానం..
- కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా!!
- కువైట్ లో భద్రతకు చెక్ పాయింట్లు కీలకం..!!
- ఇబ్రిలో అగ్నిప్రమాదం..తప్పిన పెను ప్రమాదం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ సైనికుడు మృతి..!!
- ఒమన్ సుల్తాన్కు సంతాపం తెలిపిన కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్..!!
- షకీరా దోహా కాన్సర్ట్ వాయిదా..!!
- యూఏఈ ఆధ్వర్యంలో ఆఫ్గాన్ చెరనుంచి అమెరికన్ విడుదల..!!
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు









