76వ యూఎన్జీఎ నేపథ్యంలో ఖతార్ ప్రతినిథి భేటీ
- September 15, 2021
ఖతార్: ఖతార్ నుంచి యునైటెడ్ నేషన్స్ శాశ్వత ప్రతినిథి షేకా అల్యా అహ్మద్ బిన్ సైఫ్ అల్ తని, యూఎన్ జనరల్ అసెంబ్లీ 76వ సెషన్ ప్రెసిడెంట్ ఎలక్ట్ అబ్దుల్లా షాహిద్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 76వ సెషన్ ఎజెండాపై చర్చించారు. యునైటెడ్ నేషన్స్లో ఖతార్ పాత్ర తదితర అంశాల గురించి ఇరువురూ చర్చించడం జరిగింది. జాతీయ, అంతర్జాతీయ సంబంధిత వ్యవహారాలపై ఇరువురూ చర్చించారు.
తాజా వార్తలు
- దుబాయ్లోని కీలక ప్రదేశాలలో కర్బ్, పోల్ పార్కింగ్ కెమెరాలు..!!
- దోహా ఫిల్మ్ ఫెస్టివల్ 2026.. షార్ట్ ఫిల్మ్ లకు ఆహ్వానం..!!
- మెనింగోకాకల్ వ్యాక్సిన్ తప్పనిసరి చేసిన సౌదీ..!!
- ఏఐ (AI)ని ఉపయోగించిన క్రిమినల్ హ్యాకర్లు.. గూగుల్ అలెర్ట్..!!
- ట్రక్కులకు కార్గో డాక్యుమెంట్స్ తప్పనిసరి..!!
- కువైట్ తొలి ఫ్యామిలీ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ కు కేబినెట్ ఆమోదం..!!
- తమిళనాడు అసెంబ్లీలో హైడ్రామా..బలపరీక్ష నెగ్గిన విజయ్ ప్రభుత్వం..
- పుదుచ్చేరి సీఎంగా రంగసామి రికార్డు
- గల్ఫ్ ఎయిర్ ప్రయాణికులకు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్..!!
- ఎస్టోనియా, డచ్ మంత్రులతో సయ్యద్ బదర్ చర్చలు..!!









