76వ యూఎన్జీఎ నేపథ్యంలో ఖతార్ ప్రతినిథి భేటీ
- September 15, 2021ఖతార్: ఖతార్ నుంచి యునైటెడ్ నేషన్స్ శాశ్వత ప్రతినిథి షేకా అల్యా అహ్మద్ బిన్ సైఫ్ అల్ తని, యూఎన్ జనరల్ అసెంబ్లీ 76వ సెషన్ ప్రెసిడెంట్ ఎలక్ట్ అబ్దుల్లా షాహిద్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 76వ సెషన్ ఎజెండాపై చర్చించారు. యునైటెడ్ నేషన్స్లో ఖతార్ పాత్ర తదితర అంశాల గురించి ఇరువురూ చర్చించడం జరిగింది. జాతీయ, అంతర్జాతీయ సంబంధిత వ్యవహారాలపై ఇరువురూ చర్చించారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ