76వ యూఎన్జీఎ నేపథ్యంలో ఖతార్ ప్రతినిథి భేటీ
- September 15, 2021
ఖతార్: ఖతార్ నుంచి యునైటెడ్ నేషన్స్ శాశ్వత ప్రతినిథి షేకా అల్యా అహ్మద్ బిన్ సైఫ్ అల్ తని, యూఎన్ జనరల్ అసెంబ్లీ 76వ సెషన్ ప్రెసిడెంట్ ఎలక్ట్ అబ్దుల్లా షాహిద్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 76వ సెషన్ ఎజెండాపై చర్చించారు. యునైటెడ్ నేషన్స్లో ఖతార్ పాత్ర తదితర అంశాల గురించి ఇరువురూ చర్చించడం జరిగింది. జాతీయ, అంతర్జాతీయ సంబంధిత వ్యవహారాలపై ఇరువురూ చర్చించారు.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







