ఇరాక్ అంతర్జాతీయ సమావేశానికి హజరవనున్న ఖతార్
- September 16, 2021
బగ్ధాద్: దోచుకున్న సొమ్ము రికవరీ, రికవరీ అయిన నిధుల ద్వారా జమ అయిన నిధుల సద్వినియోగం అంశాలతో రెండు రోజుల పాటు నిర్వహించే అంతర్జాతీయ సమావేశానికి బగ్ధాద్ వేదికైంది. అయితే..సమావేశంలో తాము కూడా పాల్గొంటున్నట్లు ఖతార్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సమావేశానికి ఖతార్ ప్రతినిధి బృందానికి న్యాయ మంత్రి మసూద్ బిన్ మొహమ్మద్ అల్ అమ్రి నేతృత్వం వహిస్తారు. లీగ్ ఆఫ్ అరబ్ స్టేట్స్ సహకారంతో, అరబ్ న్యాయ మంత్రుల సమక్షంలో ఇరాక్ ప్రభుత్వం ప్రభుత్వం ఈ సమావేశాన్ని నిర్వహిస్తోంది. రెండు రోజుల సదస్సులో అవినీతిపై పోరాటం, దొంగిలించబడిన నిధులను తిరిగి పొందడం, అరబ్ పౌరుల సంక్షేమానికి ఈ నిధులను వినియోగించటం వంటి అంశాలను సమీక్షిస్తారు. అనంతరం సమావేశ తీర్మానాలకు అరబ్ దేశాల న్యాయశాఖ మంత్రులకు అందజేస్తారు.
తాజా వార్తలు
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన
- పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి
- ఫేక్ కన్జూమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్ల పై అబుదాబి పోలీసులు హెచ్చరిక..!!
- ప్రభుత్వ స్టాంపులు ఫోర్జరీ.. ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్..!!
- ఏప్రిల్లో బహ్రెయిన్ ఆపరేషన్స్ రూమ్ కు 1,606 కాల్స్..!!
- 7 రోజుల్లో 7,989 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- జూన్ 13 యూఏఈ లాటరీ డ్రా.. విజేత నంబర్లు ఇవే..!!
- పిల్లలలో అవాంఛిత ప్రవర్తన నివారణకు క్లోజ్ మానిటరింగ్..!!
- ఒమన్ లో ఒక్క రోజులోనే భారతీయ పాస్ పోర్ట్ ప్రక్రియ పూర్తి..!!









