ఇరాక్ అంతర్జాతీయ సమావేశానికి హజరవనున్న ఖతార్
- September 16, 2021బగ్ధాద్: దోచుకున్న సొమ్ము రికవరీ, రికవరీ అయిన నిధుల ద్వారా జమ అయిన నిధుల సద్వినియోగం అంశాలతో రెండు రోజుల పాటు నిర్వహించే అంతర్జాతీయ సమావేశానికి బగ్ధాద్ వేదికైంది. అయితే..సమావేశంలో తాము కూడా పాల్గొంటున్నట్లు ఖతార్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సమావేశానికి ఖతార్ ప్రతినిధి బృందానికి న్యాయ మంత్రి మసూద్ బిన్ మొహమ్మద్ అల్ అమ్రి నేతృత్వం వహిస్తారు. లీగ్ ఆఫ్ అరబ్ స్టేట్స్ సహకారంతో, అరబ్ న్యాయ మంత్రుల సమక్షంలో ఇరాక్ ప్రభుత్వం ప్రభుత్వం ఈ సమావేశాన్ని నిర్వహిస్తోంది. రెండు రోజుల సదస్సులో అవినీతిపై పోరాటం, దొంగిలించబడిన నిధులను తిరిగి పొందడం, అరబ్ పౌరుల సంక్షేమానికి ఈ నిధులను వినియోగించటం వంటి అంశాలను సమీక్షిస్తారు. అనంతరం సమావేశ తీర్మానాలకు అరబ్ దేశాల న్యాయశాఖ మంత్రులకు అందజేస్తారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్