ఇరాక్ అంతర్జాతీయ సమావేశానికి హజరవనున్న ఖతార్
- September 16, 2021
బగ్ధాద్: దోచుకున్న సొమ్ము రికవరీ, రికవరీ అయిన నిధుల ద్వారా జమ అయిన నిధుల సద్వినియోగం అంశాలతో రెండు రోజుల పాటు నిర్వహించే అంతర్జాతీయ సమావేశానికి బగ్ధాద్ వేదికైంది. అయితే..సమావేశంలో తాము కూడా పాల్గొంటున్నట్లు ఖతార్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సమావేశానికి ఖతార్ ప్రతినిధి బృందానికి న్యాయ మంత్రి మసూద్ బిన్ మొహమ్మద్ అల్ అమ్రి నేతృత్వం వహిస్తారు. లీగ్ ఆఫ్ అరబ్ స్టేట్స్ సహకారంతో, అరబ్ న్యాయ మంత్రుల సమక్షంలో ఇరాక్ ప్రభుత్వం ప్రభుత్వం ఈ సమావేశాన్ని నిర్వహిస్తోంది. రెండు రోజుల సదస్సులో అవినీతిపై పోరాటం, దొంగిలించబడిన నిధులను తిరిగి పొందడం, అరబ్ పౌరుల సంక్షేమానికి ఈ నిధులను వినియోగించటం వంటి అంశాలను సమీక్షిస్తారు. అనంతరం సమావేశ తీర్మానాలకు అరబ్ దేశాల న్యాయశాఖ మంత్రులకు అందజేస్తారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







