కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: 119 మందిపై కేసులు
- September 16, 2021
ఖతార్: కోవిడ్ 19 నిబంధనల్ని పాటించని 119 మందిపై కేసులు నమోదు చేసినట్లు అథారిటీస్ వెల్లడించాయి. వీరిలో 106 మందిని ప్రాసిక్యూషన్కి రిఫర్ చేశారు. వీరంతా మాస్కులు ధరించలేదని అథారిటీస్ తెలిపాయి. కాగా, 11 మంది సోషల్ డిస్టెన్సింగ్ పాటించలేదు. ఇద్దరు క్వారంటైన్ నిబంధనల్ని ఉల్లంఘించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలనీ, ఫేస్ మాస్కులు ధరించడం అలాగే సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం తప్పనిసరి అని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ చెబుతోంది.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









