ఒమన్లో భారత రాయబారిగా అమిత్ నారంగ్ నియామకం
- September 16, 2021
న్యూ ఢిల్లీ: విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న అమిత్ నారంగ్, ఒమన్లో భారత రాయబారిగా నియమితులయ్యారు. త్వరలో ఆయన కొత్త బాధ్యతల్ని స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఒమన్లో భారత రాయబారిగా మను మహావర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన ఇకపై రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవ్స్ హై కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- సౌదీలో స్పోర్ట్స్ సెంటర్స్ కు కొత్త నిబంధనలు..పెర్ఫర్మాన్స్ డ్రగ్స్ పై నిషేధం..!!
- ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి 'Sooum' యాప్..!!
- ఇంటర్పోల్ వెతుకున్న బంగ్లాదేశ్ మాజీ పోలీస్ బాస్ యూఏఈలో అరెస్ట్..!!
- కువైట్లో వాహనం బోల్తా.. అగ్నిప్రమాదానికి గురై ఇద్దరు మృతి..!!
- మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు గట్టి దెబ్బ..దుబాయ్ కస్టమ్స్..!!
- అవినీతి నిరోధక డైరెక్టరేట్కు ఐఎస్ఓ 9001 ధృవీకరణ..!!
- భారత నూతన రాయబారిగా ప్రశాంత్ పిసే బాధ్యతల స్వీకరణ..!!
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష









