అప్డేట్ చేసుకోవాల్సిందిగా ఐ-ఫోన్ వినియోగదారులకు మినిస్ట్రీ సూచన
- September 16, 2021
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సైబర్ సెక్యూరిటీ డిపార్టుమెంట్, ఐ-ఫోన్ వినియోగదారులంతా తప్పనిసరిగా తమ డివైజ్ని అప్డేట్ చేసుకోవాల్సిందిగా సూచించడం జరిగింది. యాపిల్ సంస్థ విడుదల చేసిన అప్డేట్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని పేర్కొంది మినిస్ట్రీ. ఐ-ఫోన్లలో ఐ-మెసేజ్ సర్వీసుకి సంబంధించి ఒకింత ఇబ్బందికరమైన సమస్య తలెత్తినట్లుగా యాపిల్ సంస్థ పేర్కొంది. వీలైనంత త్వరగా అప్డేట్ చేసుకోవాలని ఐ-ఫోన్ వినియోగదారులకి సూచించింది మినిస్ట్రీ.
తాజా వార్తలు
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి
- రామ్ చరణ్ బర్త్డేకు అర్థవంతమైన కానుక ఇచ్చిన చిరంజీవి
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!









