అప్డేట్ చేసుకోవాల్సిందిగా ఐ-ఫోన్ వినియోగదారులకు మినిస్ట్రీ సూచన
- September 16, 2021
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సైబర్ సెక్యూరిటీ డిపార్టుమెంట్, ఐ-ఫోన్ వినియోగదారులంతా తప్పనిసరిగా తమ డివైజ్ని అప్డేట్ చేసుకోవాల్సిందిగా సూచించడం జరిగింది. యాపిల్ సంస్థ విడుదల చేసిన అప్డేట్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని పేర్కొంది మినిస్ట్రీ. ఐ-ఫోన్లలో ఐ-మెసేజ్ సర్వీసుకి సంబంధించి ఒకింత ఇబ్బందికరమైన సమస్య తలెత్తినట్లుగా యాపిల్ సంస్థ పేర్కొంది. వీలైనంత త్వరగా అప్డేట్ చేసుకోవాలని ఐ-ఫోన్ వినియోగదారులకి సూచించింది మినిస్ట్రీ.
తాజా వార్తలు
- అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందంపై ప్రపంచ దేశాలు హర్షం
- దేశ సమగ్రత కోసం ఢిల్లీలో 'సేన ప్రస్థానం' కార్యక్రమం
- అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఒప్పందం..త్వరలో సంతకాలు
- ప్రతి పోలీస్ స్టేషన్కు ‘పోలీస్ మెంటార్’: సీపీ సజ్జనార్
- సౌదీలో స్పోర్ట్స్ సెంటర్స్ కు కొత్త నిబంధనలు..పెర్ఫర్మాన్స్ డ్రగ్స్ పై నిషేధం..!!
- ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి 'Sooum' యాప్..!!
- ఇంటర్పోల్ వెతుకున్న బంగ్లాదేశ్ మాజీ పోలీస్ బాస్ యూఏఈలో అరెస్ట్..!!
- కువైట్లో వాహనం బోల్తా.. అగ్నిప్రమాదానికి గురై ఇద్దరు మృతి..!!
- మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు గట్టి దెబ్బ..దుబాయ్ కస్టమ్స్..!!
- అవినీతి నిరోధక డైరెక్టరేట్కు ఐఎస్ఓ 9001 ధృవీకరణ..!!









