వెల్ఫేర్ సంస్థ కార్యాలయాల్లో దాడులు నిర్వహించిన సీబీఐ అధికారులు
- March 16, 2016
దేశవ్యాప్తంగా ఉన్న వెల్ఫేర్ గ్రూప్ సంస్థ కార్యాలయాలపై సీబీఐ ఈరోజు దాడులు నిర్వహించింది. విశాఖ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే మల్ల విజయప్రసాద్కు చెందిన వెల్ఫేర్ సంస్థ చిట్ఫండ్ పేరుతో ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి స్థిరాస్తి వ్యాపారంలోకి మళ్లించిందన్న ఆరోపణలతో దేశవ్యాప్తంగా 82 కార్యాలయాలపై సీబీఐ దాడులు చేపట్టింది. ఝార్ఖండ్ కోర్టు ఆదేశాలతో ఈ సంస్థపై గతంలోనే సీబీఐ రెండు కేసులు నమోదు చేసింది. మల్ల విజయప్రసాద్ నివాసంలోనూ సోదాలు నిర్వహించిన అధికారులు రూ.46 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!







