జనాభాలో 50% మందికి ఫుల్ వ్యాక్సినేషన్ పూర్తి
- September 19, 2021
సౌదీ: సౌదీ అరేబియాలోని మొత్తం జనాభాలో 50 శాతం మందికి పూర్తి వ్యాక్సినేషన్ పూర్తయినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వివరిస్తున్నాయి. మొత్తం 17.5 మిలియన్ల మంది రెండు డోసులు అందుకున్నారు. అంటే అర్హులైన జనాభాలో 50 శాతం మంది రెండు డోసులు తీసుకున్నట్లు అవుతోంది.ఇప్పటివరకు మొత్తం 40.62 మిలియన్ల డోసులను డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇందులో 23.02 మిలియన్ ప్రజలు కనీసం ఒక డోస్ అందుకున్నారు.
తాజా వార్తలు
- ట్యాంక్ బండ్ శివకు సీఎం భారీ సాయం
- స్కాలర్ షిప్ దరఖాస్తు గడువు 20 వరకు పొడిగింపు
- AN-26 విమానం కుప్పకూలి 29 మంది దుర్మరణం
- కువైట్ లో ఉగ్రవాద విచారణలు వేగవంతం..!!
- యూఏఈలో పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూ లైన్లు..!!
- కువైట్కు కొత్త బస్సు మార్గాలను ప్రకటించిన సౌదీ..!!
- మస్కట్లో డిస్టన్స్ లెర్నింగ్ ప్రారంభం..!!
- ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాలను రెచ్చగొడుతుంది..!!
- రక్షణ సహకారం పై ఖతార్ ప్రధాని, యూకే రక్షణ కార్యదర్శి చర్చలు..!!
- గుజరాత్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం









