జనాభాలో 50% మందికి ఫుల్ వ్యాక్సినేషన్ పూర్తి
- September 19, 2021
సౌదీ: సౌదీ అరేబియాలోని మొత్తం జనాభాలో 50 శాతం మందికి పూర్తి వ్యాక్సినేషన్ పూర్తయినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వివరిస్తున్నాయి. మొత్తం 17.5 మిలియన్ల మంది రెండు డోసులు అందుకున్నారు. అంటే అర్హులైన జనాభాలో 50 శాతం మంది రెండు డోసులు తీసుకున్నట్లు అవుతోంది.ఇప్పటివరకు మొత్తం 40.62 మిలియన్ల డోసులను డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇందులో 23.02 మిలియన్ ప్రజలు కనీసం ఒక డోస్ అందుకున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత







