వివాహాలు, సోషల్ గ్యాదరింగ్స్ పై కొత్త మార్గదర్శకాలు
- September 20, 2021
యూఏఈ: వివాహాలు, సోషల్ గ్యాదరింగ్స్ పై యూఏఈ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రతి ఒక్కరు నాలుగు మీటర్ల ఎడం ఉండేలా సామాజిక దూరాన్ని పాటించాలని స్పష్టం చేసింది. ఇక వివాహాలకు సంబంధించి 200లకు మించి అతిథులకు అనుమతించొద్దని క్లారిటీ ఇచ్చింది. నిర్వాహకులు అన్ని కోవిడ్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, సామాజిక దూరం పాటించాలని వెల్లడించింది. కోవిడ్ ప్రోటోకాల్ ను అప్ డేట్ చేసిన నేపథ్యంలో ఈ కొత్త మార్గదర్శకాలను విడుదల చేస్తున్నట్లు షార్జా అధికారులు వివరించారు. సవరించిన ప్రోటోకాల్ ప్రకారం, వ్యాక్సిన్ తీసుకున్న వారు లేదా అల్ హోస్న్ అప్లికేషన్లో గ్రీన్ స్టేటస్ ఉన్నవారినే వేడుకలకు అనుమతించాలని తెలిపారు.
తాజా వార్తలు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ









