వివాహాలు, సోషల్ గ్యాదరింగ్స్ పై కొత్త మార్గదర్శకాలు
- September 20, 2021
యూఏఈ: వివాహాలు, సోషల్ గ్యాదరింగ్స్ పై యూఏఈ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రతి ఒక్కరు నాలుగు మీటర్ల ఎడం ఉండేలా సామాజిక దూరాన్ని పాటించాలని స్పష్టం చేసింది. ఇక వివాహాలకు సంబంధించి 200లకు మించి అతిథులకు అనుమతించొద్దని క్లారిటీ ఇచ్చింది. నిర్వాహకులు అన్ని కోవిడ్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, సామాజిక దూరం పాటించాలని వెల్లడించింది. కోవిడ్ ప్రోటోకాల్ ను అప్ డేట్ చేసిన నేపథ్యంలో ఈ కొత్త మార్గదర్శకాలను విడుదల చేస్తున్నట్లు షార్జా అధికారులు వివరించారు. సవరించిన ప్రోటోకాల్ ప్రకారం, వ్యాక్సిన్ తీసుకున్న వారు లేదా అల్ హోస్న్ అప్లికేషన్లో గ్రీన్ స్టేటస్ ఉన్నవారినే వేడుకలకు అనుమతించాలని తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







