వివాహాలు, సోషల్ గ్యాదరింగ్స్ పై కొత్త మార్గదర్శకాలు
- September 20, 2021యూఏఈ: వివాహాలు, సోషల్ గ్యాదరింగ్స్ పై యూఏఈ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రతి ఒక్కరు నాలుగు మీటర్ల ఎడం ఉండేలా సామాజిక దూరాన్ని పాటించాలని స్పష్టం చేసింది. ఇక వివాహాలకు సంబంధించి 200లకు మించి అతిథులకు అనుమతించొద్దని క్లారిటీ ఇచ్చింది. నిర్వాహకులు అన్ని కోవిడ్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, సామాజిక దూరం పాటించాలని వెల్లడించింది. కోవిడ్ ప్రోటోకాల్ ను అప్ డేట్ చేసిన నేపథ్యంలో ఈ కొత్త మార్గదర్శకాలను విడుదల చేస్తున్నట్లు షార్జా అధికారులు వివరించారు. సవరించిన ప్రోటోకాల్ ప్రకారం, వ్యాక్సిన్ తీసుకున్న వారు లేదా అల్ హోస్న్ అప్లికేషన్లో గ్రీన్ స్టేటస్ ఉన్నవారినే వేడుకలకు అనుమతించాలని తెలిపారు.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు