ఒమన్ క్రికెట్కి బీసీసీఐ 400,000 డాలర్ల చెల్లింపు
- September 21, 2021
ఒమన్: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా - బీసీసీఐ, ఐసీసీ టీ20 వరల్డ్ కప్ నిమిత్తం ఈసీబీ మరియు ఒమన్ క్రికెట్కి సంబంధించి టికెటింగ్ హక్కుల్ని ఈసీబీ మరియు ఒమన్ క్రికెట్కి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫిక్స్డ్ ఫీజు కింద బిసిసిఐ 1.5 మిలియన్ డాలర్లను చెల్లించనుంది. ఇందులో హోస్టింగ్ ఫీజు 13.5 మిలియన్ డాలర్లు. 5.5 మిలియన్ డాలర్లు ఆపరేషనల్ ఖర్చు.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









