కువైట్ విడిచి వెళ్లిన 8461 మంది రెస్టారెంట్ రంగంలోని కార్మికులు
- September 22, 2021
కువైట్: కువైట్లోని రెస్టారెంట్ రంగం సిబ్బంది కొరతను ఎదుర్కొంటోంది. ఒక్క ఏడాదిలోనే దాదాపు 8641 మంది సిబ్బంది కువైట్ విడిచి వెళ్లారు. గతేడాది మార్చి 2020 నుంచి ఈ ఏడాది మార్చి 2021 మధ్య కాలంలోనే వేల సంఖ్యలో సిబ్బంది దేశం విడిచి వెళ్లారు. దీనికి తోడు కోవిడ్ మహమ్మారి కారణంగా విదేశీల రాకపై నిషేధం కొనసాగటం కూడా సిబ్బంది నియామకాలకు అడ్డంకిగా మారింది. దీంతో నైపుణ్యం ఉన్న సిబ్బంది కొరత తీవ్రతరం అయ్యింది. ఈ పరిణామాల కారణంగా రెస్టారెంట్ రంగంలోని వర్కర్లకు రెట్టింపు జీతాలు ఇచ్చి తీసుకోవాల్సి వస్తోందని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతానికి రెస్టారెంట్ రంగంలో సేవలు అందించే స్థాయిలో స్థానికులకు శిక్షణ లేదని, వారికి ఇప్పటికిప్పుడు ఆ స్థాయి శిక్షణ ఇవ్వటం కూడా సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!









