డాక్టరులా మారి 80,000 దిర్హాముల దొంగతనానికి యత్నించిన వ్యక్తి
- September 22, 2021
యుఏఈ: 42 ఏళ్ళ ఆసియా జాతీయుడు, క్రిమినల్ కోర్టులో విచారణ ఎదుర్కొంటున్నారు. ఓ అధికారిక డాక్యుమెంట్ ఫోర్జరీ చేసి, ప్రభుత్వాసుపత్రిలో డాక్టరుగా పనిచేస్తున్నట్లుగా మోసం చేస్తున్నాడు నిందితుడు. క్రెడిట్ కార్డు పొందేందుకు నిందితుడు యత్నించాడు. బ్యాంకు అకౌంట్ నుంచి 80,000 దిర్హాములు దొంగతనం చేసేందుకు కూడా నిందితుడు ప్రయత్నించడం జరిగింది. దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితుడ్ని క్రిమినల్ కోర్టుకి రిఫర్ చేసింది. బ్యాంకు ఉద్యోగి, ఐడెంటిటీ కార్డు ఫోర్జరీ జరిగినట్లు గుర్తించడంతో ఈ మొత్తం తతంగం వెలుగు చూసింది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







