కొత్త వ్యవస్థతో బోర్డర్ సెక్యూరిటీ మరింత కట్టుదిట్టం
- September 23, 2021
యూఏఈ: దుబాయ్ బోర్డర్ సెక్యూరిటీ సామర్థ్యాన్ని పెంచేందుకు కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు. దుబాయ్ కౌన్సిల్ ఫర్ బోర్డర్ క్రాసింగ్ పాయింట్ సెక్యూరిటీ కోసం ఏర్పాటయ్యే కొత్త వ్యవస్థ, వివిధ ప్రభుత్వ శాఖల మధ్య మరింత మెరుగైన సమన్వయాన్ని కలిగి వుండనుంది. ఎమిరేట్ జనరల్ అథారిటీ ఆఫ్ పోర్ట్స్, బోర్డర్స్ మరియు ఫ్రీ జోన్స్ సెక్యూరిటీ అలాగే సంబంధిత లోకల్, ఫెడరల్, రీజినల్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్తో సమన్వయం చేసేలా కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తారు.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









