కొత్త వ్యవస్థతో బోర్డర్ సెక్యూరిటీ మరింత కట్టుదిట్టం
- September 23, 2021యూఏఈ: దుబాయ్ బోర్డర్ సెక్యూరిటీ సామర్థ్యాన్ని పెంచేందుకు కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు. దుబాయ్ కౌన్సిల్ ఫర్ బోర్డర్ క్రాసింగ్ పాయింట్ సెక్యూరిటీ కోసం ఏర్పాటయ్యే కొత్త వ్యవస్థ, వివిధ ప్రభుత్వ శాఖల మధ్య మరింత మెరుగైన సమన్వయాన్ని కలిగి వుండనుంది. ఎమిరేట్ జనరల్ అథారిటీ ఆఫ్ పోర్ట్స్, బోర్డర్స్ మరియు ఫ్రీ జోన్స్ సెక్యూరిటీ అలాగే సంబంధిత లోకల్, ఫెడరల్, రీజినల్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్తో సమన్వయం చేసేలా కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్