ఎక్స్పో దుబాయ్: ఈజిప్టు పెవిలియన్ చేరుకున్న ప్రాచీన ఫారోనిక్ శవ పేటిక
- September 25, 2021
దుబాయ్: ఎక్స్పో 2020 దుబాయ్ కోసం ఈజిప్టు నుంచి ప్రాచీన శవపేటిక తరలి వచ్చింది. ఈజిప్టియన్ ప్రీస్ట్ ప్సామ్తిక్ (పెడియోసిర్ తనయుడు) తాలూకు శవపేటిక, ఈజిప్ుటు పెవిలియన్ చేరుకుంది. ఆరు నెలలపాటు ఈ శవపేటికను ప్రదర్శనకు వుంచుతారు. సక్కారా యాంటిక్విటీస్ ప్రాంతలో ఈ శవపేటికను గుర్తించినట్లు ఈజిప్టియన్ మినిస్ట్రీ ఆఫ్ ట్రేడ్ మరియు ఇండస్ట్రీ వెల్లడించింది. మానవాకారంలోని ఈ కోఫిన్, వుడ్ కలర్లో రూపొందించారు. దీన్ని అందంగా తీర్చిదిద్ారు. రెండు ఫాల్కన్ హెడ్స్ ఈ కోఫిన్కి అమర్చారు. కాగా, కింగ్ తుతాఖ్మున్ మోడర్న్ రిప్లికాలను కూడా ఈజిప్టియన్ పెవిలియన్ వద్ద చూడొచ్చు.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







