ఎక్స్‌పో దుబాయ్: ఈజిప్టు పెవిలియన్ చేరుకున్న ప్రాచీన ఫారోనిక్ శవ పేటిక

- September 25, 2021 , by Maagulf
ఎక్స్‌పో దుబాయ్: ఈజిప్టు పెవిలియన్ చేరుకున్న ప్రాచీన ఫారోనిక్ శవ పేటిక

 దుబాయ్: ఎక్స్‌పో 2020 దుబాయ్ కోసం ఈజిప్టు నుంచి ప్రాచీన శవపేటిక తరలి వచ్చింది. ఈజిప్టియన్ ప్రీస్ట్ ప్సామ్తిక్ (పెడియోసిర్ తనయుడు) తాలూకు శవపేటిక, ఈజిప్ుటు పెవిలియన్ చేరుకుంది. ఆరు నెలలపాటు ఈ శవపేటికను ప్రదర్శనకు వుంచుతారు. సక్కారా యాంటిక్విటీస్ ప్రాంతలో ఈ శవపేటికను గుర్తించినట్లు ఈజిప్టియన్ మినిస్ట్రీ ఆఫ్ ట్రేడ్ మరియు ఇండస్ట్రీ వెల్లడించింది. మానవాకారంలోని ఈ కోఫిన్, వుడ్ కలర్‌లో రూపొందించారు. దీన్ని అందంగా తీర్చిదిద్ారు. రెండు ఫాల్కన్ హెడ్స్ ఈ కోఫిన్‌కి అమర్చారు. కాగా, కింగ్ తుతాఖ్‌మున్ మోడర్న్ రిప్లికాలను కూడా ఈజిప్టియన్ పెవిలియన్ వద్ద చూడొచ్చు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com