ఎక్స్పో దుబాయ్: ఈజిప్టు పెవిలియన్ చేరుకున్న ప్రాచీన ఫారోనిక్ శవ పేటిక
- September 25, 2021
దుబాయ్: ఎక్స్పో 2020 దుబాయ్ కోసం ఈజిప్టు నుంచి ప్రాచీన శవపేటిక తరలి వచ్చింది. ఈజిప్టియన్ ప్రీస్ట్ ప్సామ్తిక్ (పెడియోసిర్ తనయుడు) తాలూకు శవపేటిక, ఈజిప్ుటు పెవిలియన్ చేరుకుంది. ఆరు నెలలపాటు ఈ శవపేటికను ప్రదర్శనకు వుంచుతారు. సక్కారా యాంటిక్విటీస్ ప్రాంతలో ఈ శవపేటికను గుర్తించినట్లు ఈజిప్టియన్ మినిస్ట్రీ ఆఫ్ ట్రేడ్ మరియు ఇండస్ట్రీ వెల్లడించింది. మానవాకారంలోని ఈ కోఫిన్, వుడ్ కలర్లో రూపొందించారు. దీన్ని అందంగా తీర్చిదిద్ారు. రెండు ఫాల్కన్ హెడ్స్ ఈ కోఫిన్కి అమర్చారు. కాగా, కింగ్ తుతాఖ్మున్ మోడర్న్ రిప్లికాలను కూడా ఈజిప్టియన్ పెవిలియన్ వద్ద చూడొచ్చు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







