ప్రైవేట్ ప్రార్థనా గదుల కోసం ఐఎసిఎడి నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి
- September 27, 2021
దుబాయ్: ముందస్తు అనుమతి లేకుండా ప్రత్యేకంగా ప్రేయర్ రూమ్స్ ఏర్పాటు చేయడానికి వీల్లేదు. ఈ మేరకు కొత్త రిజల్యూషన్ జారీ చేయడం జరిగింది. ఇస్లామిక్ ఎఫైర్స్ మరియు చారిటబుల్ యాక్టివిటీస్ డిపార్టుమెంట్ నుంచి మందస్తు అనుమతి తీసుకుని మాత్రమే ప్రేయర్ రూమ్స్ ఏర్పాటు చేయాల్సి వుంటుంది. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఈ మేరక ురిజల్యూషన్ జారీ చేశారు. ఇప్పటికే వున్న అలాగే కొత్తగా సన్నాహల్లో వున్న రూమ్స్కి ఈ నిబంధన వర్తిస్తుంది. ఫ్రీ జోన్లు లేదా స్పెషల్ డెవలప్మెంట్ జోన్లలో వున్నవాటికీ వర్తిస్తుంది. ఐఎసిఎడి ద్వారా మాత్రమే లైసెన్స్ జారీ అవుతుంది.
తాజా వార్తలు
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
- తెలంగాణ: విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- FTPC ఇండియాకు మరో అంతర్జాతీయ గుర్తింపు
- నెట్ జీరో లక్ష్యంతో RGIA ముందడుగు
- ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్
- చల్లని కబురు వచ్చేసింది...కేరళలోకి నైరుతి రుతుపవనాలు
- శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం.. సుడాన్ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలింపు









