ప్రైవేట్ ప్రార్థనా గదుల కోసం ఐఎసిఎడి నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి
- September 27, 2021
దుబాయ్: ముందస్తు అనుమతి లేకుండా ప్రత్యేకంగా ప్రేయర్ రూమ్స్ ఏర్పాటు చేయడానికి వీల్లేదు. ఈ మేరకు కొత్త రిజల్యూషన్ జారీ చేయడం జరిగింది. ఇస్లామిక్ ఎఫైర్స్ మరియు చారిటబుల్ యాక్టివిటీస్ డిపార్టుమెంట్ నుంచి మందస్తు అనుమతి తీసుకుని మాత్రమే ప్రేయర్ రూమ్స్ ఏర్పాటు చేయాల్సి వుంటుంది. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఈ మేరక ురిజల్యూషన్ జారీ చేశారు. ఇప్పటికే వున్న అలాగే కొత్తగా సన్నాహల్లో వున్న రూమ్స్కి ఈ నిబంధన వర్తిస్తుంది. ఫ్రీ జోన్లు లేదా స్పెషల్ డెవలప్మెంట్ జోన్లలో వున్నవాటికీ వర్తిస్తుంది. ఐఎసిఎడి ద్వారా మాత్రమే లైసెన్స్ జారీ అవుతుంది.
తాజా వార్తలు
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!
- హౌతీ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు..!!
- కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా







