ప్రైవేట్ ప్రార్థనా గదుల కోసం ఐఎసిఎడి నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి
- September 27, 2021
దుబాయ్: ముందస్తు అనుమతి లేకుండా ప్రత్యేకంగా ప్రేయర్ రూమ్స్ ఏర్పాటు చేయడానికి వీల్లేదు. ఈ మేరకు కొత్త రిజల్యూషన్ జారీ చేయడం జరిగింది. ఇస్లామిక్ ఎఫైర్స్ మరియు చారిటబుల్ యాక్టివిటీస్ డిపార్టుమెంట్ నుంచి మందస్తు అనుమతి తీసుకుని మాత్రమే ప్రేయర్ రూమ్స్ ఏర్పాటు చేయాల్సి వుంటుంది. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఈ మేరక ురిజల్యూషన్ జారీ చేశారు. ఇప్పటికే వున్న అలాగే కొత్తగా సన్నాహల్లో వున్న రూమ్స్కి ఈ నిబంధన వర్తిస్తుంది. ఫ్రీ జోన్లు లేదా స్పెషల్ డెవలప్మెంట్ జోన్లలో వున్నవాటికీ వర్తిస్తుంది. ఐఎసిఎడి ద్వారా మాత్రమే లైసెన్స్ జారీ అవుతుంది.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









