కోవిడ్ 19 ఉల్లంఘనలకు పాల్పడ్డ 451 మందిపై కేసులు
- September 27, 2021
ఖతార్: కోవిడ్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు 451 మందిపై ప్రాసిక్యూషన్ విచారణ చేపట్టనుంది. ఫేస్ మాస్క్ ధరించని కారణంగా 360 మందిపై కేసులు నమోదయ్యాయి. ఏడుగురు వ్యక్తులపై ఎహ్తెరాజ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదని అభియోగాలు మోపారు. సేఫ్ డిస్టెన్సింగ్ పాఠించలేదని 84 మందిపై కేసులు పెట్టారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాఠించాలని అథారిటీస్ సూచించాయి.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









