60 ఏళ్ళు పైబడిన వారికి వర్క్ పర్మిట్ల వ్యవహారంపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు
- September 27, 2021
కువైట్: 60 ఏళ్లు పైబడిన వలసదారులకు ( హైస్కూల్ డిప్లామా అంతకంటే తక్కువ విద్యార్హత కలిగిన వాళ్లు) వర్క్ బ్యాన్ నిర్ణయంతో తలెత్తిన ఇబ్బంది కారణంగా అథారిటీస్ పునరాలోచన చేయడం జరిగింది. ఈ సమస్యను మానవీయ కోణంలో పరిష్కరించేందు కోసం నాలుగు ఆఫ్షన్లను అథారిటీస్ సూచిస్తున్నాయి. మినిస్టర్ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ర్టీ డాక్టర్ అబ్ధుల్లా అల్ సల్మాన్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ముందు ఓ ప్రతిపాదన ఉంచారు. 500 దినార్ల ఫీజుతో హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే, 500 దినార్లకి తక్కువ కాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తప్పని సరి చేయాలని సూచించారు. ఈ గ్రూపు వారిపై 2000 దినార్ల ఫీజు భారం మోపడం వల్ల పలు సేవల ధరలు పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. సోమవారం ఈ అంశంపై కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయం తీసుకోవచ్చు.
తాజా వార్తలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ









