పౌరులకు 1 మిలియన్ హౌసింగ్ లోన్స్: షేక్ మొహమ్మద్
- September 27, 2021
యూఏఈ: ఎమిరేటీ హౌసింగ్ ప్రోగ్రామ్ కోసం 65 బిలియన్ దిర్హాముల ఫండ్కి ఆమోదం తెలిపిన నేపథ్యంలో దుబాయ్ రూలర్ ఎమిరేటీలకు 1 మిలియన్ దిర్హాముల వరకూ హౌసింగ్ లోన్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. 4,000 ప్లాట్లను పౌరులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందనీ, ఇందుకోసం 5.2 బిలియన్లు ఖర్చవుతుందని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ( యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్) చెప్పారు. ఈ హౌసింగ్ పాలసీని వ్యక్తిగతంగా తాను పర్యవేక్షిస్తున్నానని చెప్పారాయన. మంచి హౌసింగ్ ప్రతి ఒక్కరి ప్రాధమిక హక్కుగా అదే టాప్ ప్రయారిటీగా తమ ప్రభుత్వం భావిస్తుందని వివరించారు.
తాజా వార్తలు
- అమీర్పేట్ షాపింగ్ మాల్లో భారీ అగ్నిప్రమాదం..
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఖతార్ ఎమిర్, అమెరికా అధ్యక్షుడి ఫోన్ సంభాషణ
- బహ్రెయిన్ లో మరో భారీ టెర్రర్ నెట్వర్క్ క్రాక్ డౌన్..!!
- స్వదేశానికి వస్తూ అనంతలోకాలకు..పార్థివ దేహం ఇండియాకు తరలించే ప్రయత్నం..!!
- షార్జాలో భారతీయ వ్యక్తి దారుణ హత్య..సోషల్ మీడియా వివాదమే కారణమా?
- ఇండియా, జిబూటీలతో జెడ్డా లింకింగ్..అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. Dh20 మిలియన్స్ గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- ఖతార్ లో గోడివా చాక్లెట్ బార్ రీకాల్..!!
- బహ్రెయిన్, కువైట్లపై దాడులపై స్పందించిన ఒమన్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









