పౌరులకు 1 మిలియన్ హౌసింగ్ లోన్స్: షేక్ మొహమ్మద్

- September 27, 2021 , by Maagulf
పౌరులకు 1 మిలియన్ హౌసింగ్ లోన్స్: షేక్ మొహమ్మద్

యూఏఈ: ఎమిరేటీ హౌసింగ్ ప్రోగ్రామ్ కోసం 65 బిలియన్ దిర్హాముల ఫండ్‌కి ఆమోదం తెలిపిన నేపథ్యంలో దుబాయ్ రూలర్ ఎమిరేటీలకు 1 మిలియన్ దిర్హాముల వరకూ హౌసింగ్ లోన్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. 4,000 ప్లాట్లను పౌరులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందనీ, ఇందుకోసం 5.2 బిలియన్లు ఖర్చవుతుందని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ( యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్) చెప్పారు. ఈ హౌసింగ్ పాలసీని వ్యక్తిగతంగా తాను పర్యవేక్షిస్తున్నానని చెప్పారాయన. మంచి హౌసింగ్ ప్రతి ఒక్కరి ప్రాధమిక హక్కుగా అదే టాప్ ప్రయారిటీగా తమ ప్రభుత్వం భావిస్తుందని వివరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com