పౌరులకు 1 మిలియన్ హౌసింగ్ లోన్స్: షేక్ మొహమ్మద్
- September 27, 2021
యూఏఈ: ఎమిరేటీ హౌసింగ్ ప్రోగ్రామ్ కోసం 65 బిలియన్ దిర్హాముల ఫండ్కి ఆమోదం తెలిపిన నేపథ్యంలో దుబాయ్ రూలర్ ఎమిరేటీలకు 1 మిలియన్ దిర్హాముల వరకూ హౌసింగ్ లోన్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. 4,000 ప్లాట్లను పౌరులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందనీ, ఇందుకోసం 5.2 బిలియన్లు ఖర్చవుతుందని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ( యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్) చెప్పారు. ఈ హౌసింగ్ పాలసీని వ్యక్తిగతంగా తాను పర్యవేక్షిస్తున్నానని చెప్పారాయన. మంచి హౌసింగ్ ప్రతి ఒక్కరి ప్రాధమిక హక్కుగా అదే టాప్ ప్రయారిటీగా తమ ప్రభుత్వం భావిస్తుందని వివరించారు.
తాజా వార్తలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ









