పౌరులకు 1 మిలియన్ హౌసింగ్ లోన్స్: షేక్ మొహమ్మద్
- September 27, 2021
యూఏఈ: ఎమిరేటీ హౌసింగ్ ప్రోగ్రామ్ కోసం 65 బిలియన్ దిర్హాముల ఫండ్కి ఆమోదం తెలిపిన నేపథ్యంలో దుబాయ్ రూలర్ ఎమిరేటీలకు 1 మిలియన్ దిర్హాముల వరకూ హౌసింగ్ లోన్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. 4,000 ప్లాట్లను పౌరులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందనీ, ఇందుకోసం 5.2 బిలియన్లు ఖర్చవుతుందని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ( యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్) చెప్పారు. ఈ హౌసింగ్ పాలసీని వ్యక్తిగతంగా తాను పర్యవేక్షిస్తున్నానని చెప్పారాయన. మంచి హౌసింగ్ ప్రతి ఒక్కరి ప్రాధమిక హక్కుగా అదే టాప్ ప్రయారిటీగా తమ ప్రభుత్వం భావిస్తుందని వివరించారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







