హైపర్ లూప్ తొలి ప్రయాణికుడయ్యే అవకాశం ఎక్స్పో 2020 దుబాయ్ ద్వారా
- September 27, 2021
యూఏఈ: పూర్తి స్థాయి హైపర్ లూప్ కార్గో పాడ్ మరియు కట్ - ఎవే ప్రయాణికుల పాడ్లను డీపీ వరల్డ్ ఫ్లో పెవిలియన్ వద్ద ప్రదర్శిస్తారు. ఇది ఎక్స్పో 2020 దుబాయ్ ప్రధాన ఆకర్షణ కానుంది. సందర్శకులు కమర్షియల్ కార్గో పాడ్ నమూనాని చూడవచ్చునని వర్జిన్ హైపర్ లూప్ వెల్లడించింది. 10 మీటర్ల పొడవు వుంటుంది ఇది. అలాగే సందర్శకులు కట్ వే, ప్రయాణికుల పాడ్లో కూర్చొని హైపర్ లూప్ భవిష్యత్ ప్రయాణం ఎలా ఉంటుందో, ఆ అనుభూతిని పొందవచ్చు. ఈ అద్భుత సాంకేతిక పరిజ్ఞానం గురించి ప్రజలంతా మరిన్ని విషయాలు తెలుసుకోవల్సి ఉందని హైపర్ లూప్ ప్రతినిధి చెప్పారు.
తాజా వార్తలు
- భారత్-ఇజ్రాయెల్ విమాన సర్వీసుల నిలిపివేత
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్









