హైపర్ లూప్ తొలి ప్రయాణికుడయ్యే అవకాశం ఎక్స్పో 2020 దుబాయ్ ద్వారా
- September 27, 2021
యూఏఈ: పూర్తి స్థాయి హైపర్ లూప్ కార్గో పాడ్ మరియు కట్ - ఎవే ప్రయాణికుల పాడ్లను డీపీ వరల్డ్ ఫ్లో పెవిలియన్ వద్ద ప్రదర్శిస్తారు. ఇది ఎక్స్పో 2020 దుబాయ్ ప్రధాన ఆకర్షణ కానుంది. సందర్శకులు కమర్షియల్ కార్గో పాడ్ నమూనాని చూడవచ్చునని వర్జిన్ హైపర్ లూప్ వెల్లడించింది. 10 మీటర్ల పొడవు వుంటుంది ఇది. అలాగే సందర్శకులు కట్ వే, ప్రయాణికుల పాడ్లో కూర్చొని హైపర్ లూప్ భవిష్యత్ ప్రయాణం ఎలా ఉంటుందో, ఆ అనుభూతిని పొందవచ్చు. ఈ అద్భుత సాంకేతిక పరిజ్ఞానం గురించి ప్రజలంతా మరిన్ని విషయాలు తెలుసుకోవల్సి ఉందని హైపర్ లూప్ ప్రతినిధి చెప్పారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో మరో భారీ టెర్రర్ నెట్వర్క్ క్రాక్ డౌన్..!!
- స్వదేశానికి వస్తూ అనంతలోకాలకు..పార్థివ దేహం ఇండియాకు తరలించే ప్రయత్నం..!!
- షార్జాలో భారతీయ వ్యక్తి దారుణ హత్య..సోషల్ మీడియా వివాదమే కారణమా?
- ఇండియా, జిబూటీలతో జెడ్డా లింకింగ్..అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. Dh20 మిలియన్స్ గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- ఖతార్ లో గోడివా చాక్లెట్ బార్ రీకాల్..!!
- బహ్రెయిన్, కువైట్లపై దాడులపై స్పందించిన ఒమన్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’









