హైపర్ లూప్ తొలి ప్రయాణికుడయ్యే అవకాశం ఎక్స్పో 2020 దుబాయ్ ద్వారా
- September 27, 2021
యూఏఈ: పూర్తి స్థాయి హైపర్ లూప్ కార్గో పాడ్ మరియు కట్ - ఎవే ప్రయాణికుల పాడ్లను డీపీ వరల్డ్ ఫ్లో పెవిలియన్ వద్ద ప్రదర్శిస్తారు. ఇది ఎక్స్పో 2020 దుబాయ్ ప్రధాన ఆకర్షణ కానుంది. సందర్శకులు కమర్షియల్ కార్గో పాడ్ నమూనాని చూడవచ్చునని వర్జిన్ హైపర్ లూప్ వెల్లడించింది. 10 మీటర్ల పొడవు వుంటుంది ఇది. అలాగే సందర్శకులు కట్ వే, ప్రయాణికుల పాడ్లో కూర్చొని హైపర్ లూప్ భవిష్యత్ ప్రయాణం ఎలా ఉంటుందో, ఆ అనుభూతిని పొందవచ్చు. ఈ అద్భుత సాంకేతిక పరిజ్ఞానం గురించి ప్రజలంతా మరిన్ని విషయాలు తెలుసుకోవల్సి ఉందని హైపర్ లూప్ ప్రతినిధి చెప్పారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







