2.9 మిలియన్ల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్
- September 28, 2021
మస్కట్: 2,896,271 మందికి కోవిడ్ వ్యాక్సిన్ అందించడం జరిగింది. డిశంబర్లో ప్రారంభమైన ఈ వ్యాక్సినేషన్ నిర్ధేశించుకున్న లక్యాల్ని అందుకుంటూ ముందుకు సాగుతుంది. నిర్దేశిత విభాగంలో 82 శాతం మందికి వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. రెండు డోసులు అందుకున్న వారి సంఖ్య 2,050,716 కాగా మొత్తం డోసుల సంఖ్య 4,946,987.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- ఇరాన్ దాడిలో ఒకరు మృతి.. 63 మందికి గాయాలు, అత్యవసర పరిస్థితిలో కువైట్ ఆసుపత్రులు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!









