ఎల్.ఎమ్.ఆర్.ఏ సంయుక్త తనిఖీలు
- September 28, 2021
మనామా: నిబంధనలు పాఠించని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వలసదారుల్ని దేశం నుంచి బయటికి పంపనున్నారు. ఈ మేరకు లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ తగు చర్యలు తీసుకుంటోంది. నార్తరన్ గవర్నరేట్లో ఎల్.ఎమ్.ఆర్.ఏ నిర్వహించిన తనిఖీల్లో పలువురు ఉల్లంఘునుల్ని అరెస్టు చేయడం జరిగింది. నేషనాలిటీ, పాస్పోర్టులు మరియు రెసిడెన్సీ ఎఫైర్స్, అలాగే నార్తరన్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్ సహకారంతో ఈ తనిఖీలు, అరెస్టులు జరిగాయి. మినిస్ర్టీ ఆఫ్ ఇంటీరియర్ ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తోంది. ఉల్లంఘనలపై ఎల్.ఎమ్.ఆర్.ఏ కమ్యూనికేషన్ సెంటర్ 17506055 నెంబర్కు ఫిర్యాదు చేయవచ్చు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన కువైట్ విదేశాంగ మంత్రి
- ఏపీ రాజధానిగా అమరావతి ఖరారు..కేంద్రం అధికారిక గెజిట్ విడుదల
- ఒక్క రాత్రిలోనే తుడిచిపెట్టేస్తాం: డోనాల్డ్ ట్రంప్
- విశాఖలో డేటా సెంటర్ శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్
- ఏపీలో విచిత్ర వాతవరణం: మండుతున్న ఎండలు.. కురుస్తున్న వర్షాలు
- ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు ముహూర్తం ఫిక్స్
- ఒకే ఫోన్ కాల్తో BD1,030 కోల్పోయిన మహిళ..!!
- వెబ్సైట్ల విశ్వసనీయత పై SDAIA కీలక సూచనలు..!!
- దుబాయ్-షార్జా-అజ్మాన్ మధ్య కొత్త ట్రాన్స్ పోర్ట్ ప్రణాళిక..!!
- హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!









