ఎల్.ఎమ్.ఆర్.ఏ సంయుక్త తనిఖీలు
- September 28, 2021
మనామా: నిబంధనలు పాఠించని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వలసదారుల్ని దేశం నుంచి బయటికి పంపనున్నారు. ఈ మేరకు లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ తగు చర్యలు తీసుకుంటోంది. నార్తరన్ గవర్నరేట్లో ఎల్.ఎమ్.ఆర్.ఏ నిర్వహించిన తనిఖీల్లో పలువురు ఉల్లంఘునుల్ని అరెస్టు చేయడం జరిగింది. నేషనాలిటీ, పాస్పోర్టులు మరియు రెసిడెన్సీ ఎఫైర్స్, అలాగే నార్తరన్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్ సహకారంతో ఈ తనిఖీలు, అరెస్టులు జరిగాయి. మినిస్ర్టీ ఆఫ్ ఇంటీరియర్ ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తోంది. ఉల్లంఘనలపై ఎల్.ఎమ్.ఆర్.ఏ కమ్యూనికేషన్ సెంటర్ 17506055 నెంబర్కు ఫిర్యాదు చేయవచ్చు.
తాజా వార్తలు
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- ఇరాన్ దాడిలో ఒకరు మృతి.. 63 మందికి గాయాలు, అత్యవసర పరిస్థితిలో కువైట్ ఆసుపత్రులు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!









