నగదుతో కూడిన వ్యాలెట్ని యజమానికి తిరిగిచ్చిన దుబాయ్ కార్మికుడు
- September 28, 2021
దుబాయ్: దుబాయ్లో ఓ కార్మికుడు తనకు దొరికిన నగదుతో కూడిన పర్సుని యథాతథంగా ఆ పర్సు యజమానికి అందజేశాడు. దుబాయ్ మునిసిపాలిటీ ఈ మేరకు ఓ ఫోటోని విడుదల చేసింది. జాకీర్ హుస్సేన్ అనే ఆ కార్మికుడు తన నిజాయితీకి తగిన బహుమతి అందుకున్నాడు. అథారిటీస్ ఆయనను సముచితంగా గౌరవించాయి. ఇటీవలే అజ్మన్ పోలీస్ ఓ భారతీయ వలసదారున్ని ఇలాగే అభినందించి సన్మానించాయి. ఏటీఎమ్ వద్ద పెద్ద మొత్తంలో నగదు అతనికి దొరకగా దాన్ని ఆ వ్యక్తి తీసుకోకుండా, అధికారులకు సమాచారం ఇచ్చాడు.
తాజా వార్తలు
- మహిళా సంఘాలకు మరో తీపి కబురు తెలిపిన రేవంత్ ప్రభుత్వం
- ట్రంప్ ఇరాన్ వార్ వార్నింగ్: 24 గంటల్లో విధ్వంసం అంటూ సంచలనం
- తెలంగాణ జర్నలిస్టులకు కీలక అప్డేట్
- సౌదీ అరేబియాలో 69 అడ్మిన్ సపోర్టు ఉద్యోగాలు లోకలైజ్..!!
- ఊరట..మూడవ ఏడాది ఫీజులను ఫ్రీజ్ చేసిన దుబాయ్ స్కూల్..!!
- వాటర్ సర్కస్ః కొత్త తేదీలను ప్రకటించిన విజిట్ ఖతార్..!!
- ఆహార భద్రతా వారోత్సవాల అవగాహన ప్రదర్శన ప్రారంభం..!!
- ప్రభావిత ప్రాంతాలను సందర్శించవద్దు..కువైట్ లో అలెర్ట్..!!
- నాలుగు కొత్త దక్షిణాసియా సిటీలకు గల్ఫ్ ఎయిర్ సర్వీసులు..!!
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన కువైట్ విదేశాంగ మంత్రి









