నగదుతో కూడిన వ్యాలెట్ని యజమానికి తిరిగిచ్చిన దుబాయ్ కార్మికుడు
- September 28, 2021
దుబాయ్: దుబాయ్లో ఓ కార్మికుడు తనకు దొరికిన నగదుతో కూడిన పర్సుని యథాతథంగా ఆ పర్సు యజమానికి అందజేశాడు. దుబాయ్ మునిసిపాలిటీ ఈ మేరకు ఓ ఫోటోని విడుదల చేసింది. జాకీర్ హుస్సేన్ అనే ఆ కార్మికుడు తన నిజాయితీకి తగిన బహుమతి అందుకున్నాడు. అథారిటీస్ ఆయనను సముచితంగా గౌరవించాయి. ఇటీవలే అజ్మన్ పోలీస్ ఓ భారతీయ వలసదారున్ని ఇలాగే అభినందించి సన్మానించాయి. ఏటీఎమ్ వద్ద పెద్ద మొత్తంలో నగదు అతనికి దొరకగా దాన్ని ఆ వ్యక్తి తీసుకోకుండా, అధికారులకు సమాచారం ఇచ్చాడు.
తాజా వార్తలు
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- ఇరాన్ దాడిలో ఒకరు మృతి.. 63 మందికి గాయాలు, అత్యవసర పరిస్థితిలో కువైట్ ఆసుపత్రులు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!









