నగదుతో కూడిన వ్యాలెట్ని యజమానికి తిరిగిచ్చిన దుబాయ్ కార్మికుడు
- September 28, 2021
దుబాయ్: దుబాయ్లో ఓ కార్మికుడు తనకు దొరికిన నగదుతో కూడిన పర్సుని యథాతథంగా ఆ పర్సు యజమానికి అందజేశాడు. దుబాయ్ మునిసిపాలిటీ ఈ మేరకు ఓ ఫోటోని విడుదల చేసింది. జాకీర్ హుస్సేన్ అనే ఆ కార్మికుడు తన నిజాయితీకి తగిన బహుమతి అందుకున్నాడు. అథారిటీస్ ఆయనను సముచితంగా గౌరవించాయి. ఇటీవలే అజ్మన్ పోలీస్ ఓ భారతీయ వలసదారున్ని ఇలాగే అభినందించి సన్మానించాయి. ఏటీఎమ్ వద్ద పెద్ద మొత్తంలో నగదు అతనికి దొరకగా దాన్ని ఆ వ్యక్తి తీసుకోకుండా, అధికారులకు సమాచారం ఇచ్చాడు.
తాజా వార్తలు
- మైక్రోసాఫ్ట్లో కీలక పరిణామం..
- రేపు కొండగట్టుకు పవన్ కళ్యాణ్,బీఆర్ నాయుడు..
- బహ్రెయిన్లో ఆసియా మహిళకు 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- అడ్వెంచర్ గైడ్, సర్టిఫైడ్ మౌంటైన్ ట్రైల్ మ్యాప్స్ ఆవిష్కరణ..!!
- నోమోఫోబియా ఉందా? మొబైల్ ఫోన్ వినియోగం పై డాక్టర్ల వార్నింగ్..!!
- సౌదీ అరేబియాలో కోల్డ్ వేవ్స్..ఎన్సిఎం హెచ్చరిక..!!
- కువైట్ లో క్లీనప్ డ్రైవ్.. 73,700 కంపెనీలు తొలగింపు..!!
- మెట్రాష్ యాప్ రిపోర్టింగ్ టూల్స్ ద్వారా పబ్లిక్ సేఫ్టీ..!!
- హైదరాబాద్–విజయవాడ హైవే టోల్ పై కీలక నిర్ణయం
- టెన్త్ మెరిట్తో 30 వేల జీడీఎస్ ఉద్యోగాలు







