ఎక్స్పో 2020 దుబాయ్: ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు రోజుల సెలవు ప్రకటన
- September 28, 2021
దుబాయ్: దుబాయ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఎక్స్పో దుబాయ్ సందర్శించేందుకు వీలుగా ఆరు రోజులు సెలవుని ఉద్యోగులకు ప్రకటించారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 1 నుంచి ఎక్స్పో ప్రారంభం కానుంది. మార్చి 31 వరకూ కొనసాగుతుంది. ఉద్యోగులు ఎక్స్పోలను 192 పెవిలియన్ల వద్ద విశేషాల్ని తెలుసుకుని తమని తాము మరింత ఉన్నతంగా తీర్చి దిద్దుకునేందుకు ఇది ఉపయోగపడనుంది. వచ్చే 50 ఏళ్లకు సంబంధించి నిర్దేశించుకున్న అత్యద్భుతమైన లక్ష్యాల్ని అందుకునే క్రమంలో ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకంగా ఉండబోతుందని క్రౌన్ ప్రిన్స్ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 69 అడ్మిన్ సపోర్టు ఉద్యోగాలు లోకలైజ్..!!
- ఊరట..మూడవ ఏడాది ఫీజులను ఫ్రీజ్ చేసిన దుబాయ్ స్కూల్..!!
- వాటర్ సర్కస్ః కొత్త తేదీలను ప్రకటించిన విజిట్ ఖతార్..!!
- ఆహార భద్రతా వారోత్సవాల అవగాహన ప్రదర్శన ప్రారంభం..!!
- ప్రభావిత ప్రాంతాలను సందర్శించవద్దు..కువైట్ లో అలెర్ట్..!!
- నాలుగు కొత్త దక్షిణాసియా సిటీలకు గల్ఫ్ ఎయిర్ సర్వీసులు..!!
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన కువైట్ విదేశాంగ మంత్రి
- ఏపీ రాజధానిగా అమరావతి ఖరారు..కేంద్రం అధికారిక గెజిట్ విడుదల
- ఒక్క రాత్రిలోనే తుడిచిపెట్టేస్తాం: డోనాల్డ్ ట్రంప్
- విశాఖలో డేటా సెంటర్ శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్









