అంతర్జాతీయ విమానాల పై నిషేధం పొడిగించిన భారత్

- September 28, 2021 , by Maagulf
అంతర్జాతీయ విమానాల పై నిషేధం పొడిగించిన భారత్

న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమానాల రాకపోకలపై డీజీసీఏ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 31 వరకు అంతర్జాతీయ విమానాల నిలిపివేతను పొడిగించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. షెడ్యూల్ చేయబడిన అంతర్జాతీయ వాణిజ్య విమాన సర్వీసుల సస్పెన్షన్ అక్టోబర్ 31 వరకు మరింత పొడిగించబడిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) మంగళవారం తెలిపింది.అయితే కేస్ టు కేస్ ప్రాతిపదికన సమర్థ అధికారం ద్వారా ఎంపిక చేసిన రూట్లలో అంతర్జాతీయ షెడ్యూల్ చేయబడిన విమానాలను అనుమతించవచ్చుని పేర్కొంది.ఇంతకుముందు ఇటువంటి విమానాలను సెప్టెంబర్ 30 వరకు నిలిపివేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com