‘దుబాయ్ ఎక్స్ పో 2020 ‘ లో బహ్రెయిన్ పెవిలియన్ ప్రారంభం

- October 02, 2021 , by Maagulf
‘దుబాయ్ ఎక్స్ పో 2020 ‘ లో బహ్రెయిన్ పెవిలియన్ ప్రారంభం

 బహ్రెయిన్: దుబాయ్ ఎక్స్ పో 2020 ఘనంగా ప్రారంభమైంది. ఇందులో బహ్రయిన్ తమ దేశ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు అక్కడున్న బిజినెస్ అవకాశాలను వివరించే విధంగా బహ్రెయిన్ పెవిలియన్ ను ప్రారంభించింది. " సానుకూల థృక్పథం తో అవకాశాలు" అనే థీమ్‌తో ఈ పెవిలియన్ ను స్టార్ట్ చేసింది. బహ్రయిన్ చరిత్ర, ఆర్థిక వ్యవస్థ, అక్కడున్న అవకాశాలను విదేశీయులకు పెవిలియన్ లో వివరించనుంది. దీనితో పాటు మొబిలిటీ, సస్టెనబులిటీ అనే రెండు థీమ్ లను కూడా బ్రహెయిన్ ప్రారంభించింది. వాండర్స్ వెర్నర్ ఫలాసి కన్సల్టింగ్ ఆర్కిటెక్ట్స్ సహకారంతో స్విస్ ఇంజనీర్ క్రిస్టియన్ కెరెస్ పెవిలియన్ దీన్ని రూపొందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com