‘దుబాయ్ ఎక్స్ పో 2020 ‘ లో బహ్రెయిన్ పెవిలియన్ ప్రారంభం
- October 02, 2021బహ్రెయిన్: దుబాయ్ ఎక్స్ పో 2020 ఘనంగా ప్రారంభమైంది. ఇందులో బహ్రయిన్ తమ దేశ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు అక్కడున్న బిజినెస్ అవకాశాలను వివరించే విధంగా బహ్రెయిన్ పెవిలియన్ ను ప్రారంభించింది. " సానుకూల థృక్పథం తో అవకాశాలు" అనే థీమ్తో ఈ పెవిలియన్ ను స్టార్ట్ చేసింది. బహ్రయిన్ చరిత్ర, ఆర్థిక వ్యవస్థ, అక్కడున్న అవకాశాలను విదేశీయులకు పెవిలియన్ లో వివరించనుంది. దీనితో పాటు మొబిలిటీ, సస్టెనబులిటీ అనే రెండు థీమ్ లను కూడా బ్రహెయిన్ ప్రారంభించింది. వాండర్స్ వెర్నర్ ఫలాసి కన్సల్టింగ్ ఆర్కిటెక్ట్స్ సహకారంతో స్విస్ ఇంజనీర్ క్రిస్టియన్ కెరెస్ పెవిలియన్ దీన్ని రూపొందించారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ