జాబర్ బ్రిడ్జి వ్యాక్సిన్ సెంటర్ ను కరోనా టెస్టింగ్ కేంద్రంగా మార్చిన ప్రభుత్వం
- October 02, 2021
కువైట్: జాబర్ బ్రిడ్జి వ్యాక్సిన్ సెంటర్ ను హెల్త్ మినిస్ట్రీ కరోనా టెస్టింగ్ కేంద్రంగా మార్చింది. స్కూల్ స్టూడెంట్స్ కు కరోనా టెస్ట్ కోసం ఇప్పటికే 12 హెల్త్ సెంటర్లను ప్రభుత్వం ప్రారంభించింది. కొత్తగా జాబర్ వ్యాక్సిన్ సెంటర్ ను కూడా కరోనా టెస్టింగ్ సెంటర్ చేసింది. దీంతో స్వాబ్ టెస్ట్ సెంటర్లు 13 కు చేరాయి. స్కూల్స్ రీ ఓపెనింగ్ అవుతుండటంతో ప్రభుత్వం 12 నుంచి 18 ఏళ్ల లోపు స్టూడెంట్స్ కు స్వాబ్ టెస్ట్ కోసం ఈ సెంటర్లను స్టార్ట్ చేసింది. ఐతే స్వాబ్ టెస్ట్ ఇచ్చేస్టూడెంట్స్ కేంద్ర ఆరోగ్య శాఖ వెబ్ సైట్ నుంచి ముందుగా ఆన్ లైన్ అపాయింట్ మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







