‘దుబాయ్ ఎక్స్ పో 2020 ‘ లో బహ్రెయిన్ పెవిలియన్ ప్రారంభం
- October 02, 2021బహ్రెయిన్: దుబాయ్ ఎక్స్ పో 2020 ఘనంగా ప్రారంభమైంది. ఇందులో బహ్రయిన్ తమ దేశ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు అక్కడున్న బిజినెస్ అవకాశాలను వివరించే విధంగా బహ్రెయిన్ పెవిలియన్ ను ప్రారంభించింది. " సానుకూల థృక్పథం తో అవకాశాలు" అనే థీమ్తో ఈ పెవిలియన్ ను స్టార్ట్ చేసింది. బహ్రయిన్ చరిత్ర, ఆర్థిక వ్యవస్థ, అక్కడున్న అవకాశాలను విదేశీయులకు పెవిలియన్ లో వివరించనుంది. దీనితో పాటు మొబిలిటీ, సస్టెనబులిటీ అనే రెండు థీమ్ లను కూడా బ్రహెయిన్ ప్రారంభించింది. వాండర్స్ వెర్నర్ ఫలాసి కన్సల్టింగ్ ఆర్కిటెక్ట్స్ సహకారంతో స్విస్ ఇంజనీర్ క్రిస్టియన్ కెరెస్ పెవిలియన్ దీన్ని రూపొందించారు.
తాజా వార్తలు
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు