జాబర్ బ్రిడ్జి వ్యాక్సిన్ సెంటర్ ను కరోనా టెస్టింగ్ కేంద్రంగా మార్చిన ప్రభుత్వం
- October 02, 2021కువైట్: జాబర్ బ్రిడ్జి వ్యాక్సిన్ సెంటర్ ను హెల్త్ మినిస్ట్రీ కరోనా టెస్టింగ్ కేంద్రంగా మార్చింది. స్కూల్ స్టూడెంట్స్ కు కరోనా టెస్ట్ కోసం ఇప్పటికే 12 హెల్త్ సెంటర్లను ప్రభుత్వం ప్రారంభించింది. కొత్తగా జాబర్ వ్యాక్సిన్ సెంటర్ ను కూడా కరోనా టెస్టింగ్ సెంటర్ చేసింది. దీంతో స్వాబ్ టెస్ట్ సెంటర్లు 13 కు చేరాయి. స్కూల్స్ రీ ఓపెనింగ్ అవుతుండటంతో ప్రభుత్వం 12 నుంచి 18 ఏళ్ల లోపు స్టూడెంట్స్ కు స్వాబ్ టెస్ట్ కోసం ఈ సెంటర్లను స్టార్ట్ చేసింది. ఐతే స్వాబ్ టెస్ట్ ఇచ్చేస్టూడెంట్స్ కేంద్ర ఆరోగ్య శాఖ వెబ్ సైట్ నుంచి ముందుగా ఆన్ లైన్ అపాయింట్ మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ