దుబాయ్ ఎక్స్ పో 2020 లో రోబోల సందడి

- October 02, 2021 , by Maagulf
దుబాయ్ ఎక్స్ పో 2020 లో రోబోల సందడి

దుబాయ్: దుబాయ్ ఎక్స్ పో 2020 లో రోబోలు సందడి చేస్తున్నాయి. విజిటర్స్ ను పలకరిస్తూ వారిని విష్ చేస్తున్నాయి.దీంతో రోబోలు ఇలా తమతో మాట్లాడమేంటన్నీ సందర్శకులు సంబరపడుతున్నారు. వీటితో ఉంటే అచ్చం ఫ్రెండ్స్ తో మాట్లాడినట్లే ఉన్నట్లు ఉందంటున్నారు. ఇక ఎక్స్ పో ప్రారంభమైన రోజు అందరి దృష్టి యూఏఈ పెవిలియన్ పై పడింది.ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ లతో ప్రత్యేక కార్యక్రమాలు, లేజర్ షో లు, స్పెషల్ ప్రొగ్రామ్స్ ను ఏర్పాటు చేయటంతో సందర్శకులు ఫుల్ గా ఎంజాయ్ చేశారు. అక్టోబర్ 1 ప్రారంభమైన దుబాయ్ ఎక్స్ పో 2020 వచ్చే ఏడాది మార్చి 31 వరకు జరగనుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com