దుబాయ్ ఎక్స్ పో 2020 లో రోబోల సందడి
- October 02, 2021
దుబాయ్: దుబాయ్ ఎక్స్ పో 2020 లో రోబోలు సందడి చేస్తున్నాయి. విజిటర్స్ ను పలకరిస్తూ వారిని విష్ చేస్తున్నాయి.దీంతో రోబోలు ఇలా తమతో మాట్లాడమేంటన్నీ సందర్శకులు సంబరపడుతున్నారు. వీటితో ఉంటే అచ్చం ఫ్రెండ్స్ తో మాట్లాడినట్లే ఉన్నట్లు ఉందంటున్నారు. ఇక ఎక్స్ పో ప్రారంభమైన రోజు అందరి దృష్టి యూఏఈ పెవిలియన్ పై పడింది.ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ లతో ప్రత్యేక కార్యక్రమాలు, లేజర్ షో లు, స్పెషల్ ప్రొగ్రామ్స్ ను ఏర్పాటు చేయటంతో సందర్శకులు ఫుల్ గా ఎంజాయ్ చేశారు. అక్టోబర్ 1 ప్రారంభమైన దుబాయ్ ఎక్స్ పో 2020 వచ్చే ఏడాది మార్చి 31 వరకు జరగనుంది.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









