దుబాయ్ ఎక్స్ పో 2020 లో రోబోల సందడి
- October 02, 2021
దుబాయ్: దుబాయ్ ఎక్స్ పో 2020 లో రోబోలు సందడి చేస్తున్నాయి. విజిటర్స్ ను పలకరిస్తూ వారిని విష్ చేస్తున్నాయి.దీంతో రోబోలు ఇలా తమతో మాట్లాడమేంటన్నీ సందర్శకులు సంబరపడుతున్నారు. వీటితో ఉంటే అచ్చం ఫ్రెండ్స్ తో మాట్లాడినట్లే ఉన్నట్లు ఉందంటున్నారు. ఇక ఎక్స్ పో ప్రారంభమైన రోజు అందరి దృష్టి యూఏఈ పెవిలియన్ పై పడింది.ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ లతో ప్రత్యేక కార్యక్రమాలు, లేజర్ షో లు, స్పెషల్ ప్రొగ్రామ్స్ ను ఏర్పాటు చేయటంతో సందర్శకులు ఫుల్ గా ఎంజాయ్ చేశారు. అక్టోబర్ 1 ప్రారంభమైన దుబాయ్ ఎక్స్ పో 2020 వచ్చే ఏడాది మార్చి 31 వరకు జరగనుంది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







