దుబాయ్ ఎక్స్ పో 2020 లో రోబోల సందడి
- October 02, 2021దుబాయ్: దుబాయ్ ఎక్స్ పో 2020 లో రోబోలు సందడి చేస్తున్నాయి. విజిటర్స్ ను పలకరిస్తూ వారిని విష్ చేస్తున్నాయి.దీంతో రోబోలు ఇలా తమతో మాట్లాడమేంటన్నీ సందర్శకులు సంబరపడుతున్నారు. వీటితో ఉంటే అచ్చం ఫ్రెండ్స్ తో మాట్లాడినట్లే ఉన్నట్లు ఉందంటున్నారు. ఇక ఎక్స్ పో ప్రారంభమైన రోజు అందరి దృష్టి యూఏఈ పెవిలియన్ పై పడింది.ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ లతో ప్రత్యేక కార్యక్రమాలు, లేజర్ షో లు, స్పెషల్ ప్రొగ్రామ్స్ ను ఏర్పాటు చేయటంతో సందర్శకులు ఫుల్ గా ఎంజాయ్ చేశారు. అక్టోబర్ 1 ప్రారంభమైన దుబాయ్ ఎక్స్ పో 2020 వచ్చే ఏడాది మార్చి 31 వరకు జరగనుంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ