రైల్వేలో అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్
- October 05, 2021
దక్షిణ మధ్య రైల్వే, సికింద్రాబాద్లో అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. వివరాలు ...
► మొత్తం అప్రెంటిస్ ఖాళీలు: 4103
► అప్రెంటిస్ వివరాలు: ఏసీ మెకానిక్- 250, కార్పెంటర్-18, డీజిల్ మెకానిక్-531, ఎలక్ట్రీషియన్-1019, ఎలక్ట్రానిక్ మెకానిక్-92, ఫిట్టర్-1460, మెషినిస్ట్-71, ఎంఎంటీఎం-5, ఎంఎండబ్ల్యూ-24, పెయింటర్-80, వెల్డర్-553.
► అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.
► వయసు: 04.10.2021 నాటికి 15-24ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
► ఎంపిక విధానం: పదో తరగతి,ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.రాత పరీక్ష, వైవా(ఇంటర్వ్యూ)వంటివి ఉండవు.
► దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
► దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.10.2021
► దరఖాస్తులకు చివరి తేది: 03.11.2021
► వెబ్సైట్: https://scr.indianrailways.gov.in
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







