ఎర్లీ ఎంక్వయిరీ యాప్: ప్రయాణీకులకు కొత్త రుసుము
- October 05, 2021
కువైట్: ఎర్లీ ఎంక్వయిరీ అప్లికేషన్ ప్రవేశపెట్టడం ద్వారా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణించే ప్రయాణీకులకు కొత్త రుసుములు వర్తిస్తాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ రూపొందించిన మెకానిజం ద్వారా ఎయిర్ టిక్కెట్లలోనే ఈ కొత్త ఫీజు పొందుపరచబడి వుంటుంది. రెండు అదనపు రుసుముల మొత్తం సుమారుగా 3.5 నుంచ 4 డాలర్ల వరకు ప్రయాణీకుల నుంచి వసూలు చేయబడుతుంది. ఏడేళ్ళ కాలానికిగాను ఈ విధానానికి సంబంధించి కాంట్రాక్టు విషయమై పలు సంస్థలను ఆహ్వానించేందుకు సంబంధిత రెగ్యులేటరీ అథారిటీస్ని డిజిసిఎ విజ్ఞప్తి చేయడం జరిగింది. సర్వీసు ఫీజు (0.80 అమెరికా డాలర్ల సర్వీసు ఫీజు) ప్రతి ప్రయాణీకుడి నుంచి వసూలు చేస్తారు. 0.48 కంపెనీకి, 0.32 డిజిసిఎకి దక్కుతుంది. 1 దినార్ బోర్డర్ సర్వీసెస్ ఫీజులో కంపెనీకి 550 ఫిల్స్ అలాగే 45 ఫిల్స్ సివిల్ ఏవియేషన్కి (తొలి 8 మిలియన్ మంది ప్రయాణీకులకు - ఏడాదిలో) చెల్లింపబడతాయి.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







