ఎర్లీ ఎంక్వయిరీ యాప్: ప్రయాణీకులకు కొత్త రుసుము
- October 05, 2021
కువైట్: ఎర్లీ ఎంక్వయిరీ అప్లికేషన్ ప్రవేశపెట్టడం ద్వారా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణించే ప్రయాణీకులకు కొత్త రుసుములు వర్తిస్తాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ రూపొందించిన మెకానిజం ద్వారా ఎయిర్ టిక్కెట్లలోనే ఈ కొత్త ఫీజు పొందుపరచబడి వుంటుంది. రెండు అదనపు రుసుముల మొత్తం సుమారుగా 3.5 నుంచ 4 డాలర్ల వరకు ప్రయాణీకుల నుంచి వసూలు చేయబడుతుంది. ఏడేళ్ళ కాలానికిగాను ఈ విధానానికి సంబంధించి కాంట్రాక్టు విషయమై పలు సంస్థలను ఆహ్వానించేందుకు సంబంధిత రెగ్యులేటరీ అథారిటీస్ని డిజిసిఎ విజ్ఞప్తి చేయడం జరిగింది. సర్వీసు ఫీజు (0.80 అమెరికా డాలర్ల సర్వీసు ఫీజు) ప్రతి ప్రయాణీకుడి నుంచి వసూలు చేస్తారు. 0.48 కంపెనీకి, 0.32 డిజిసిఎకి దక్కుతుంది. 1 దినార్ బోర్డర్ సర్వీసెస్ ఫీజులో కంపెనీకి 550 ఫిల్స్ అలాగే 45 ఫిల్స్ సివిల్ ఏవియేషన్కి (తొలి 8 మిలియన్ మంది ప్రయాణీకులకు - ఏడాదిలో) చెల్లింపబడతాయి.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









