వీనస్ గ్రహానికి స్పేస్ మిషన్: యూఏఈ వెల్లడి
- October 05, 2021
యూఏఈ: వీనస్ (శుక్ర గ్రహం) పైకి కొత్త స్పేస్ మిషన్ ప్రారంభిస్తున్నట్లు యూఏఈ వెల్లడించింది. వీనస్ మరియు సోలార్ సిస్టమ్ ఆస్టరాయిడ్ బెల్ట్పై అధ్యయనం చేసేలా ఈ మిషన్ పనిచేయనుంది. మార్స్ (అంగారకుడు) గ్రహానికి సంబంధించి ఇప్పటికే యూఏఈ హోప్ ప్రోబ్ ద్వారా పని ప్రారంభించిన సంగతి తెలిసిందే. 2021 ఫిబ్రవరిలో మార్స్ ఆర్బిట్లోకి చేరుకుంది హోప్ ప్రోబ్.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









