వీనస్ గ్రహానికి స్పేస్ మిషన్: యూఏఈ వెల్లడి
- October 05, 2021
యూఏఈ: వీనస్ (శుక్ర గ్రహం) పైకి కొత్త స్పేస్ మిషన్ ప్రారంభిస్తున్నట్లు యూఏఈ వెల్లడించింది. వీనస్ మరియు సోలార్ సిస్టమ్ ఆస్టరాయిడ్ బెల్ట్పై అధ్యయనం చేసేలా ఈ మిషన్ పనిచేయనుంది. మార్స్ (అంగారకుడు) గ్రహానికి సంబంధించి ఇప్పటికే యూఏఈ హోప్ ప్రోబ్ ద్వారా పని ప్రారంభించిన సంగతి తెలిసిందే. 2021 ఫిబ్రవరిలో మార్స్ ఆర్బిట్లోకి చేరుకుంది హోప్ ప్రోబ్.
తాజా వార్తలు
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం
- సౌదీ అరేబియాలో వైభవంగా ‘తెలుగింటి సంక్రాంతి’ సంబరాలు
- పద్మ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు వీళ్ళే..
- అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్గా ఇచ్చిన తలైవా
- పరీక్షల ఒత్తిడి: యూఏఈ విద్యార్థులు–తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు
- నాంపల్లి అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
- యూఏఈ ఇన్ఫ్లుయెన్సర్లకు బిగ్ అలర్ట్







