వీనస్ గ్రహానికి స్పేస్ మిషన్: యూఏఈ వెల్లడి
- October 05, 2021
యూఏఈ: వీనస్ (శుక్ర గ్రహం) పైకి కొత్త స్పేస్ మిషన్ ప్రారంభిస్తున్నట్లు యూఏఈ వెల్లడించింది. వీనస్ మరియు సోలార్ సిస్టమ్ ఆస్టరాయిడ్ బెల్ట్పై అధ్యయనం చేసేలా ఈ మిషన్ పనిచేయనుంది. మార్స్ (అంగారకుడు) గ్రహానికి సంబంధించి ఇప్పటికే యూఏఈ హోప్ ప్రోబ్ ద్వారా పని ప్రారంభించిన సంగతి తెలిసిందే. 2021 ఫిబ్రవరిలో మార్స్ ఆర్బిట్లోకి చేరుకుంది హోప్ ప్రోబ్.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







