ఎంపిక చేసిన కేటగిరీలోనివారికి బూస్టర్ డోస్ ఇచ్చే ప్రక్రియ ప్రారంభం
- October 05, 2021
కువైట్: మూడో డోసు లేదా బూస్టర్ డోసు ఫైజర్ వ్యాక్సిన్ విషయమై ఎంపిక చేసిన కేటగిరీకి చెందిన పౌరులు రెసిడెంట్స్కి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సమాచారం పంపే ప్రక్రియ (తేదీల వివరాల్ని తెలిపే) ప్రారంభించింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం పెద్ద సంఖ్యలో కువైటీలకు ఇప్పటికే బూస్టర్ డోస్ ఇచ్చేయడం జరిగిందనీ, వలసదారులకు అలాగే మిగిలిన పౌరులకు బూస్టర్ డోస్ (ఎంపిక చేసిన గ్రూపు వారికి) ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోందని తెలుస్తోంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం
- సౌదీ అరేబియాలో వైభవంగా ‘తెలుగింటి సంక్రాంతి’ సంబరాలు
- పద్మ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు వీళ్ళే..
- అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్గా ఇచ్చిన తలైవా
- పరీక్షల ఒత్తిడి: యూఏఈ విద్యార్థులు–తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు
- నాంపల్లి అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
- యూఏఈ ఇన్ఫ్లుయెన్సర్లకు బిగ్ అలర్ట్







