అసిస్టెంట్ ఫారిన్ మినిస్టర్తో భేటీ అయిన భారత రాయబారి
- October 06, 2021
కువైట్: కువైట్లో భారత రాయబారి శిబి జార్జి, అసిస్టెంట్ ఫారిన్ మినిస్టర్ మిషాల్ ఇబ్రహీం మొదాఫ్తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలుపై ఇరువురి మధ్యా చర్చ జరిగింది. కోవిడ్ వ్యాక్సినేషన్ సహా పలు అంశాలపై ఈ సందర్భంగా ఇరువురూ చర్చించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!







